AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhakar M

Prabhakar M

Sr correspondent - TV9 Telugu

prabhakar.marripalli@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 నుండి 2017 వరకు V6 న్యూస్ ఢిల్లీ మరియు హైద్రాబాద్ రిపోర్టర్ గా పని చేసాను.. ప్రతిష్టాత్మక తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే క్రమం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఢిల్లీ నుండి రిపోర్టింగ్ చేశాను.. 2017లో టివి9 లో అడుగుపెట్టాను.. రెండేళ్ల పాటు హైద్రాబాద్ రిపోర్టర్ గా పనిచేసి అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధిగా బదిలీ అయి ఐదేళ్ల పాటు గ్రౌండ్ రూరల్ నుండి రిపోర్టింగ్ చేశాను ..కామారెడ్డి జిల్లా లో గుహ లో ఇరుక్కుపోయిన రాజు అనే వ్యక్తి ని రెస్క్యూ చేయడానికి 12 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ ను కళ్లకు కడుతూ రిపోర్టింగ్ చేశాను , అందుకు గాను టీవీ9 నెట్వర్క్ నుండి బెస్ట్ పర్ఫామెన్స్ సర్టిఫికెట్ అందుకున్నాను ..2018, 2023 జనరల్ ఎన్నికల తర్వాతా ఇప్పుడు హైదరాబాద్ కు బదిలీ అయి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారాలు రిపోర్ట్ చేస్తున్నాను

Read More
Follow On:
Telangana: సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్!

Telangana: సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్!

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా రైతులు, ఉద్యోగుల సమస్యలు, సాగు నీటి ప్రాజెక్టు అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

మందుబాబులకు ‘బిగ్ షాక్’.. భారీగా పెరగనున్న మద్యం ధరలు.. బాటిల్‌పై ఎంతంటే?

మందుబాబులకు ‘బిగ్ షాక్’.. భారీగా పెరగనున్న మద్యం ధరలు.. బాటిల్‌పై ఎంతంటే?

తెలంగాణలో మద్యం ప్రియులకు చేదువార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో లిక్కర్ ధరలను పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత రెండేళ్లుగా స్థిరంగా ఉన్న ధరలకు త్వరలోనే రెక్కలు రానున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది.

Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, భవిష్యత్ అవసరాలు, సాంకేతికత వినియోగం, గ్రీన్ ఎనర్జీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. సోలార్ స్టవ్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలని, గ్రీన్ ఎనర్జీ దిశగా తెలంగాణను ముందుకు తీసుకెళ్లేలా చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

TGSRTC: కార్మికులకు సీఎం రేవంత్ సూపర్ గుడ్‌న్యూస్.. ఈవీ బస్సులతో ఆర్టీసికి కొత్త దిశ!

TGSRTC: కార్మికులకు సీఎం రేవంత్ సూపర్ గుడ్‌న్యూస్.. ఈవీ బస్సులతో ఆర్టీసికి కొత్త దిశ!

మేడే సందర్భంగా ఆర్టీసీ కార్మిక సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.గాజులరామారం, శంషాబాద్‌లలో బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అలాగే డీజిల్ ఖర్చులు తగ్గించేందుకు 1000 ఈవీ బస్సుల కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

రాష్ట్ర సేంద్రీయ వ్యవసాయంలో మరో కీలక అడుగు..

రాష్ట్ర సేంద్రీయ వ్యవసాయంలో మరో కీలక అడుగు..

తెలంగాణ ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు “TG ఆర్గానిక్స్” మొబైల్ యాప్‌ను ప్రారంభిస్తోంది. ఈ యాప్ ద్వారా ధృవీకరించిన రైతుల నుంచి వినియోగదారులకు నేరుగా ఆర్గానిక్ ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. మధ్యవర్తులు తగ్గి రైతులకు న్యాయమైన ధర లభించడంతో పాటు, నకిలీ ఆర్గానిక్ ఉత్పత్తులపై నియంత్రణ సాధించడంలో ఇది కీలకంగా మారనుంది.

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని.. తుమ్మిడిహెట్టిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగు..!

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని.. తుమ్మిడిహెట్టిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగు..!

ఉత్తర తెలంగాణ రైతాంగం దశాబ్దాల కల అయిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తోంది. ఈ ప్రాజెక్టును కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే త్వరలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.

డెలివరీ బాయ్స్, డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ ‘మే డే’ కానుక.. గిగ్ వర్కర్ల బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

డెలివరీ బాయ్స్, డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ ‘మే డే’ కానుక.. గిగ్ వర్కర్ల బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని లక్షలాది మంది గిగ్ వర్కర్ల జీవితాల్లో మే డే (మే 1) కొత్త వెలుగులు నింపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ బిల్లు'కు రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో, నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో పనిచేసే డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు చట్టబద్ధమైన రక్షణ లభించనుంది.

Telangana: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. నిధుల విడుదలకు లైన్ క్లియర్

Telangana: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. నిధుల విడుదలకు లైన్ క్లియర్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగుల మెడికల్ బిల్లులను క్లియర్ చేసింది. అలాగే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు రూ.వెయ్యి కోట్లు విడుదల చేసింది. దీంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గత కొంతకాలంగా పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు.

ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించినది.. మా అభ్యంతరాలను పట్టించుకోండి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ ఘాటు లేఖ!

ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించినది.. మా అభ్యంతరాలను పట్టించుకోండి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ ఘాటు లేఖ!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన లేఖ రాశారు. ఈ లేఖ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజన, లోక్‌సభ స్థానాల పెంపు అంశాలపై దక్షిణాది రాష్ట్రాల గళాన్ని ఆయన బలంగా వినిపించారు. దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ అంశంపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలపై హై అలర్ట్.. 8 జిల్లాల్లో భారీ ఏర్పాట్లు

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలపై హై అలర్ట్.. 8 జిల్లాల్లో భారీ ఏర్పాట్లు

రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అధికారుకలు సీఎస్ రామకృష్ణారావు కీలక ఆదేశాలు జారీ చేవారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, 8 జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, భద్రత, రవాణా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసి కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించాలని ఆదేశించారు.

World Book of Records: 2ఏళ్లకే 2 ప్రపంచ రికార్డులు.. ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?

World Book of Records: 2ఏళ్లకే 2 ప్రపంచ రికార్డులు.. ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?

Shreyansh Murali Krishna Patel: రెండేళ్ల పిల్లలు సరిగ్గా మాట్లాడడానికే ఇబ్బంది పడుతుంటారు. కానీ, ఈ ఫొటోలో కనిపించే బుడ్డోడు మాత్రం చెస్‌లో ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు సాధించి, ఔరా అనిపించాడు. ఈ బాలుడు మాత్రం ప్రత్యర్థులకు చుక్కలు చూపించడంలో ఆరితేరాడు.

ప్రభుత్వ బడుల్లో భారీ మార్పు.. ఇక యూకేజీ తరగతులు కూడా ప్రారంభం

ప్రభుత్వ బడుల్లో భారీ మార్పు.. ఇక యూకేజీ తరగతులు కూడా ప్రారంభం

UKG classes in government schools: పాఠశాలల్లో కొత్తగా పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తామని ప్రకటించగా, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 వేల మందికి తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రతి పాఠశాలలో ఆయా, ఇన్స్ట్రక్టర్లను నియమించి చిన్నారులకు బేసిక్ ఎడ్యుకేషన్ అందించనున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.