మకరరాశిలో త్రిగ్రాహి యోగం..! ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం..!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. 2025 జనవరి 29 మౌని అమావాస్య వేళ అనేక శుభకారక యోగాలు ఏర్పడ్డాయి. ఈరోజున సూర్యుడు, చంద్రుడు, బుధుడు మకర రాశిలో కలవడం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఈ శుభసమయం ఐదు రాశులకు ఆర్థిక సంబంధమైన అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తాయట. ఈ యోగం అన్ని రాశులవారికీ అనుకూలంగా ఉంటుంది అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. కానీ కొన్ని రాశుల వారికి మరింత విశేషమైన ఫలితాలు కలిగిస్తాయట. ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
