AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయవాడ గ్యాంగ్‌వార్.. వెలుగులోకి కీలక విషయాలు..!

విజయవాడ నగరంలో జరిగిన గ్యాంగ్‌వార్‌కి సంబంధించిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘర్షణలో ప్రముఖంగా ఉన్న తోట సందీప్‌, కేటీఎం పండు గ్రూపుల మధ్య భూ వివాదాలతో పాటు వ్యక్తిగత పోరు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.

విజయవాడ గ్యాంగ్‌వార్.. వెలుగులోకి కీలక విషయాలు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 02, 2020 | 6:01 PM

Share

విజయవాడ నగరంలో జరిగిన గ్యాంగ్‌వార్‌కి సంబంధించిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘర్షణలో ప్రముఖంగా ఉన్న తోట సందీప్‌, కేటీఎం పండు గ్రూపుల మధ్య భూ వివాదాలతో పాటు వ్యక్తిగత పోరు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు వీరిద్దరు కూడా టీడీపీకి చెందిన ఓ నాయకుడికి ముఖ్య అనుచరలుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదట సందీప్‌, పండు మంచి స్నేహితులు అయినప్పటికీ.. విబేధాలు తలెత్తటంతో రెండు గ్యాంగ్‌లుగా విడిపోయినట్లు సమాచారం. ఇక గుంటూరు జిల్లాలోని వివాదస్పద భూముల వ్యవహారంలోనూ ఈ రెండు వర్గాల జోక్యం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

కాగా విజయవాడ గ్యాంగ్‌‌వార్‌లో రెండు జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో సందీప్‌, పండులకు ఉన్న టిక్‌టాక్‌, ఫేస్‌బుక్‌ అకౌంట్ల ఫాలోవర్స్‌ను కూడా విచారించే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఇదిలా ఉంటే శనివారం విజయవాడలోని పటమటలో జరిగిన గ్యాంగ్‌ వార్‌లో‌ సందీప్‌, పండులతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స తీసుకుంటూ సందీప్ మరణించగా.. పండు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

Read This Story Also: పవన్ ‘వకీల్ సాబ్’.. మరో మూడు నెలలు పట్టనుందా..!

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం