Andhra Praesh: అరకులో దంపతుల ఆత్మహత్యాయత్నం.. పురుగుల మందు తాగిన జంట.. ఆస్పత్రికి తరిస్తుండగా..

ఏ కష్టం వచ్చిందో ఏమో.. చక్కగా సాగిపోతున్న వారి జీవితంలో సమస్యలు చిచ్చు రేపాయి. భార్య గర్భవతి కావడంతో పుట్టబోయే బిడ్డ కోసం ఆశగా ఎదురుచూశారు. కానీ.. ఆర్థిక సమస్యలు కడదాకా వెంటాడాయి. ఆటుపోట్లు నిండు జీవితాల్ని...

Andhra Praesh: అరకులో దంపతుల ఆత్మహత్యాయత్నం.. పురుగుల మందు తాగిన జంట.. ఆస్పత్రికి తరిస్తుండగా..
crime news
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 15, 2022 | 2:25 PM

ఏ కష్టం వచ్చిందో ఏమో.. చక్కగా సాగిపోతున్న వారి జీవితంలో సమస్యలు చిచ్చు రేపాయి. భార్య గర్భవతి కావడంతో పుట్టబోయే బిడ్డ కోసం ఆశగా ఎదురుచూశారు. కానీ.. ఆర్థిక సమస్యలు కడదాకా వెంటాడాయి. ఆటుపోట్లు నిండు జీవితాల్ని బలిగొన్నాయి. అరకులోయలో సూసైడ్‌ అటెంప్ట్‌ చేసిన హైదరాబాద్‌ దంపతులు మృత్యుఒడికి చేరారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దంపతులు మృతి చెందారు. హైదరాబాద్ లోని కొండాపూర్ గోపాలరెడ్డి నగర్ కు చెందిన దంపతులు నిన్న (బుధవారం) అరకు సమీపంలోని చాపరాయి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చారు. అనంతరం ముందస్తు ప్లాన్ ప్రకారం తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగారు. గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై బాధితులను ఆస్పత్రికి కలించారు. స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చేశాక వారి పరిస్థితి విషమంగా ఉందని, పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో వారిని వైజాగ్ కు తరలిస్తుండగా భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పాయోరు.

మృతులు హైదరాబాద్ కొండాపూర్ గోపాలరెడ్డినగర్‌కు చెందిన సంతోష్ కుమార్‌-సునీతగా గుర్తించారు పోలీసులు. సునీత ఆరు నెలల గర్భిణీ. ఆర్థిక సమస్యలే సూసైడ్‌కు కారణమని పోలీసుల ప్రాథమికంగా నిర్ధారించారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం బస్సులో వెళ్లిన జంట పర్యాటక ప్రాంతాల్ని సందర్శించింది. చాపరాయి దగ్గర చివరకు సూసైడ్‌ అటెంప్ట్‌ చేశారు దంపతులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

ఇవి కూడా చదవండి

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు