AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇళ్ల స్థలాలు కేటాయింపుపై ఏపీ ఉద్యోగులు హర్షం

అమరావతి రాజధానిలో ఏపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయింపుపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలోని హెచ్ వోడీలకు ఇళ్లను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీర్మానం జారీ చేసింది. దీంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. విభజనతో ఎక్కువ నష్టపోయింది ఉద్యోగులేనని ఉద్యోగ సంఘం నేత మురళీ కృష్ణ అన్నారు. సొంతింటి కలలను నిజం చేసిన సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటామన్నారు.

ఇళ్ల స్థలాలు కేటాయింపుపై ఏపీ ఉద్యోగులు హర్షం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 18, 2020 | 9:17 PM

Share

అమరావతి రాజధానిలో ఏపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయింపుపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలోని హెచ్ వోడీలకు ఇళ్లను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీర్మానం జారీ చేసింది. దీంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. విభజనతో ఎక్కువ నష్టపోయింది ఉద్యోగులేనని ఉద్యోగ సంఘం నేత మురళీ కృష్ణ అన్నారు. సొంతింటి కలలను నిజం చేసిన సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటామన్నారు.