AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ, టీడీపీ మధ్య పొలిటికల్‌ మైలేజ్‌ పోటీ.. ఆలయాలపై బీజేపీ చిత్తశుద్ధిని ప్రశ్నించిన ఏపీ టీడీపీ చీఫ్‌

ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై పోరాటంలో అధికార పార్టీపై బీజేపీ, టీడీపీ తీవ్రంగా విమర్శల దాడి పెంచుతున్న విషయం తెలిసిందే..

బీజేపీ, టీడీపీ మధ్య పొలిటికల్‌ మైలేజ్‌ పోటీ.. ఆలయాలపై బీజేపీ చిత్తశుద్ధిని ప్రశ్నించిన ఏపీ టీడీపీ చీఫ్‌
Pardhasaradhi Peri
|

Updated on: Jan 20, 2021 | 7:17 PM

Share

ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై పోరాటంలో అధికార పార్టీపై బీజేపీ, టీడీపీ తీవ్రంగా విమర్శల దాడి పెంచుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా ఆలయ రాజకీయాలు ఏపీలో పీక్‌ స్టేజికి చేరాయి.

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, బీజేపీలు పోటాపోటీగా విమర్శలు చేస్తూ వస్తున్నాయి విగ్రహాల ధ్వంసం ఘటనలను పొలిటికల్‌ మైలేజ్‌కి ఉపయోగించేందుకు ఈ రెండు పార్టీలు మొదటి నుంచి పోటా పోటీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ఈనేపథ్యంలో బీజేపీ చిత్తశుద్ధిని ప్రశ్నించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. కేంద్ర దర్యాప్తు సంస్థ చేత ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. ముందు విచారణ జరిపించి అప్పుడు ఆలయాలపై మాట్లాడితే జనం విశ్వసిస్తారని అచ్చెన్నాయుడు విమర్శించారు.

Follow Us
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..