గుంటూరు జిల్లాలో విషాదం.. మత్తుకు బానిసైయ్యాడని కన్నకొడుకుని మట్టుబెట్టింది తల్లి..

గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కన్నకొడుకుని చేతులారా మట్టుబెట్టింది ఓ తల్లి. జిల్లాలోని ఏటి అగ్రహారంలో జరిగింది ఈ దారుణం...

గుంటూరు జిల్లాలో విషాదం.. మత్తుకు బానిసైయ్యాడని కన్నకొడుకుని మట్టుబెట్టింది తల్లి..
Follow us

|

Updated on: Feb 06, 2021 | 9:14 PM

గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కన్నకొడుకుని చేతులారా కడతేర్చింది ఓ తల్లి. జిల్లాలోని ఏటి అగ్రహారంలో జరిగింది ఈ దారుణం. కొడుకు గంజాయికి బానిసయ్యాడని కొడుకుని హత్య చేసింది తల్లి. గంజాయికి బానిసై నిత్యం గంజాయి సేవించి తల్లిదండ్రులను కొడుకు వేధిస్తున్నాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఆ వేధింపులు తాళలేక కొడుకును హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తల్లి తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఒంగోలు గొడుగుపాలెంలో విషాదం.. కాలేజీ యాజమాన్యం వేధింపులకు ఇంజనీరింగ్ విద్యార్థిని బలి..