AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: భారత్ పాక్ యుద్ధం కళ్ళకు కట్టినట్టు చూసే ఛాన్స్.. ఎక్కడో తెలుసా?

భారత్ పాక్ యుద్ధం కళ్ళకు కట్టినట్టు చూడాలని ఉందా.. అయితే ఈ అవకాశం మీ కోసమో.. విశాఖలో లేజర్ షో వేయనున్నారు... అస్సలు మిస్ చేయకండి.. మళ్లీ ఈ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో తెలీదు.. ఇంతకీ విశాఖలో లేజర్ షో ఎక్కడో తెలుసా..!

AP News: భారత్ పాక్ యుద్ధం కళ్ళకు కట్టినట్టు చూసే ఛాన్స్.. ఎక్కడో తెలుసా?
Laser Show In Visakhapatnam
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Oct 26, 2024 | 9:24 PM

Share

భారత్ పాక్ యుద్ధం కళ్ళకు కట్టినట్టు.. లేజర్ షో..ఎక్కడో తెలుసా..! అస్సలు మిస్ చేయకండి..లేజర్ షో ఎక్కడో తెలుసా..!అది 1971 వ సంవత్సరం..భారత్ పాక్ మధ్య భీకర యుద్ధం.. యుద్ధ వీరుల సాహసాలు.. అంటే చరిత్ర.. విశాఖ నగర ఘనత.. అన్ని మీ కళ్ళ ముందుకు.. అది కూడా సుందర సాగర తీరంలో.. ఆ ప్రదర్శన కూడా ఎక్కడో కాదు.. భారత్ పాక్ యుద్ధం విజయానికి ప్రతికగా బీచ్ రోడ్లో నిర్మించిన విక్టరీ ఎట్ సీ స్తూపం పైన లేజర్ షో నిర్వహించనున్నారు.

జీవీఎంసీ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా అక్టోబర్ 27 ఆదివారం సాయంత్రం 7 గంటల నుండి బీచ్ రోడ్డులో వైఎంసీఎ సమీపాన గల ” విక్టరీ ఎట్ సీ ” స్థూపంపై సౌండ్ అండ్ లేజర్ షో వేస్తున్నారు. ఈ లేజర్ షోలో 1971 నౌకాదళం యుద్ధం, విశాఖ నగరం పాత్ర, యుద్ధ వీరుల సాహసాలతో పాటు దేశ చరిత్రను తెలిపే విధంగా అద్భుతమైన లేజర్ షో నిర్వహిస్తారు. ఇప్పటికే సెప్టెంబర్ రెండవ తేదీన ట్రయల్ రన్‌గా ” విక్టరీ ఎట్ సీ” స్తూపంపై ఈ లేజర్ షోను ప్రదర్శించారు. ఇకపై ప్రతి ఆదివారం ప్రజల వీక్షనార్థం ప్రదర్శించడం జరుగుతుందని జీవీఎంసీ అధికారులు తెలిపారు. అక్టోబర్ 27, 2024 ఆదివారం సాయంత్రం 7 గంటలకు బీచ్ రోడ్డులో వైఎంసిఏ సమీపానగల విక్టరీ ఎట్ సీ స్థూపం పై ఈ లేజర్ షోను ప్రదర్శిస్తున్నారు. ప్రజలందరూ ఈ అద్భుతమైన ప్రదర్శనను తిలకించాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి