AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు

కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం రేపిన గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు రోజురోజుకూ తీవ్ర సంచంలనంగా మారుతోంది. తాజాగా కౌతాళం మండలం బదినే హాల్ గ్రామానికి చెందిన గంగమ్మ కస్టూడియల్ డెత్ , దర్గప్ప కేసుకు సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ రిపోర్టుని తమకు సమర్పించాలని GP నీ హైకోర్టు ఆదేశించింది.

Andhra News: గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
Gangamma Custodial Death
Anand T
|

Updated on: Jun 25, 2026 | 7:44 AM

Share

కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం రేపింన గంగమ్మ కేసు రోజురోజుకూ తీవ్ర సంచలనంగా మారుతుంది. తాజాగా ఈ కేసు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ రిపోర్టును తమకు సమర్పించాలని తెలిపింది. ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా ఈ ఆదేశాలను జారీ చేసింది.

ఇదిలా ఉండగా బుధవారం కౌతాళం మండలం బదినేహళ్ గ్రామానికి వెళ్లి గంగమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు వైసీపీ నేతలుమాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైసిపి దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కనకారావు తదితరులు. ఈ సందర్భంగా దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు మరణ శాసనాలుగా, పోలీసులు నరరూప రాక్షసులుగా మారిపోయారన్నారు.

అదృశ్యమైన కొడుకు ఆచూకీ చెప్పమని వెళ్తే.. తల్లి గంగమ్మను పోలీసులు చిత్రహింసలకు గురి చేసి చంపేశారని ఆరోపించారు.కొడుకు వీరేంద్రను చంపింది మేమే అని ఒప్పుకోవాలని గంగమ్మ, దర్గప్పను మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురిచేశారని.. గంగమ్మ నిజంగా నేరం చేసి ఉంటే కోర్టుకి ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. గంగమ్మను పోలీసులు చంపేసి 200 మంది పోలీసులతో బంధువులకు కడచూపు కూడా లేకుండా రహస్యంగా పాతిపెట్టి వెళ్ళిపోయారని ఆరోపించారు.

ఇక మాజీమంత్రి నాగార్జున మాట్లాడుతూ.. కొడుకు కనిపించలేదని ఫిర్యాదు చేసిన తల్లిని పోలీసులు కొట్టి చంపితే ఎస్సీ కమిషన్ స్పందించదా? అని ప్రశ్నించారు. గంగమ్మ మృతిపై జ్యుడీషియల్ లేదా సిబిఐ విచారణ జరిపించాలి డిమాండ్ చేశారు.

అసలు ఏంటి ఈ కేసు.. ఏం జరిగిందో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
క్రెడిట్ కార్డులు వాడేవారికి పెద్ద ఊరట.. ఆర్బీఐ పెద్ద ఊరట..
క్రెడిట్ కార్డులు వాడేవారికి పెద్ద ఊరట.. ఆర్బీఐ పెద్ద ఊరట..
ఇదే మీ ముగ్గురికి ఫైనల్ ఛాన్స్.. తుస్సుమంటే టీంను గెంటేసుడే..!
ఇదే మీ ముగ్గురికి ఫైనల్ ఛాన్స్.. తుస్సుమంటే టీంను గెంటేసుడే..!
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు