AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: గోదావరిలో ఆగిపోయిన పడవ.. 7 కి.మీ కొట్టుకుపోయిన 15 మంది రైతులు.. చివరకు..

Andhra Pradesh: కోనసీమ జిల్లా పి.గన్నవరంలో పెను ప్రమాదం తప్పింది. 15 మంది రైతులు మృత్యువు అంచులదాకా వెళ్లి వచ్చారు.

Andhra Pradesh: గోదావరిలో ఆగిపోయిన పడవ.. 7 కి.మీ కొట్టుకుపోయిన 15 మంది రైతులు.. చివరకు..
Farmers
Shiva Prajapati
|

Updated on: Jul 12, 2022 | 10:10 AM

Share

Andhra Pradesh: కోనసీమ జిల్లా పి.గన్నవరంలో పెను ప్రమాదం తప్పింది. 15 మంది రైతులు మృత్యువు అంచులదాకా వెళ్లి వచ్చారు. 15 మంది పాడి రైతులు గోదావరి నదిలో కొట్టుకుపోయారు. దాదాపు 7 కిలోమీటర్ల మేర కొట్టుకుపోగా.. ఇంజిన్ బోట్ల సాయంతో అధికారులు వారిని సురక్షితంగా కాపాడారు. వివరాల్లోకెళితే.. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం యలకల్లంకకు చెందిన 15 మంది పాడి రైతులు లంకలో ఉండే పశువులను వడ్డుకు తీసుకువచ్చేందుకు ఇంజెక్షన్ పడవపై వెళ్ళారు. రైతులు పశువులను తీసుకువస్తుండగా.. గోదావరి మధ్యలోనే పడవ ఆగిపోయింది. దాంతో గోదావరి ఉధృతికి సుమారు 7 కిలోమీటర్లు యానాం వద్ద మసకపల్లి వరకు కొట్టుకుపోయారు రైతులు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో కోటిపల్లి నుంచి ఇంజన్ బోట్ల సాయంతో రైతులను కాపాడారు. దాంతో ఆ 15 మంది రైతులు సురక్షితంగా బయటపడ్డారు. తమ ప్రాణాలను కాపాడిన అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్  క్లిక్ చేయండి..

Follow Us
రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శన భాగ్యం
రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శన భాగ్యం
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..
వందే భారత్ రైలు జన్మస్థలం ఎక్కడో తెలుసా? మేక్ ఇన్ ఇండియా అద్భుతం
వందే భారత్ రైలు జన్మస్థలం ఎక్కడో తెలుసా? మేక్ ఇన్ ఇండియా అద్భుతం
పంటి నొప్పి పీడిస్తోందా.. ఈ 4 చిట్కాలు పాటిస్తే మళ్లీ మీ దరిచేరదు
పంటి నొప్పి పీడిస్తోందా.. ఈ 4 చిట్కాలు పాటిస్తే మళ్లీ మీ దరిచేరదు
యుద్ధం ఆగాలంటే ఆదొక్కటే మార్గం- ఇరాన్ ప్రతినిధి ఇలాహీ
యుద్ధం ఆగాలంటే ఆదొక్కటే మార్గం- ఇరాన్ ప్రతినిధి ఇలాహీ
రైతులకు రేవంత్ సర్కార్ తీపికబురు.. 10 లక్షల మంది రైతులకు..
రైతులకు రేవంత్ సర్కార్ తీపికబురు.. 10 లక్షల మంది రైతులకు..
పంజాబ్ కింగ్స్ క్యాంప్‌లో పాంటింగ్ హంగామా.. ఆటగాళ్లకు వార్నింగ్
పంజాబ్ కింగ్స్ క్యాంప్‌లో పాంటింగ్ హంగామా.. ఆటగాళ్లకు వార్నింగ్
ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.. 'ధురంధర్ 2' పై రజనీకాంత్
ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.. 'ధురంధర్ 2' పై రజనీకాంత్
మృత్యువుతో దాగుడుమూతలు.. భారీ పాముతో ఎకసెక్కాలు.. కట్‌ చేస్తే..
మృత్యువుతో దాగుడుమూతలు.. భారీ పాముతో ఎకసెక్కాలు.. కట్‌ చేస్తే..