AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు కేబినెట్ సబ్ కమిటీతో సీఎం జగన్ భేటీ

సీఎం వైఎస్ జగన్ ఇవాళ కేబినెట్ సబ్ కమిటీతో తొలిసారి సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 5.00 గంటల వరకు అమరావతిలోని క్యాంప్ ఆఫీస్‌లో ఈ సమావేశం జరగనుంది. ఇటీవలే 30 అంశాలపై విచారణ చేసేందుకు సీఎం జగన్ కమిటీ ఏర్పాటు చేశారు. సమావేశంలో ఏయే అంశాలపై విచారణ చెయ్యాలనే దానిపై చర్చించనున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలంటూ కూడా సీఎం జగన్ కమిటీ వేశారు.

నేడు కేబినెట్ సబ్ కమిటీతో సీఎం జగన్ భేటీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 30, 2019 | 10:32 AM

Share

సీఎం వైఎస్ జగన్ ఇవాళ కేబినెట్ సబ్ కమిటీతో తొలిసారి సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 5.00 గంటల వరకు అమరావతిలోని క్యాంప్ ఆఫీస్‌లో ఈ సమావేశం జరగనుంది. ఇటీవలే 30 అంశాలపై విచారణ చేసేందుకు సీఎం జగన్ కమిటీ ఏర్పాటు చేశారు. సమావేశంలో ఏయే అంశాలపై విచారణ చెయ్యాలనే దానిపై చర్చించనున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలంటూ కూడా సీఎం జగన్ కమిటీ వేశారు.