Corona in China: కోరి మరీ కరోనాను అంటించుకున్న చైనా సింగర్‌.. మండిపడుతున్న నెటిజన్లు..

కరోనా మరోసారి విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ రూపంలో భయపెడుతోంది. ఇండియాలోనూ కొత్త కరోనా కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. అయితే కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం పరిస్థితి మరింత దారుణంగా...

Corona in China: కోరి మరీ కరోనాను అంటించుకున్న చైనా సింగర్‌.. మండిపడుతున్న నెటిజన్లు..
China Singer
Follow us

|

Updated on: Dec 22, 2022 | 7:31 PM

కరోనా మరోసారి విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ రూపంలో భయపెడుతోంది. ఇండియాలోనూ కొత్త కరోనా కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. అయితే కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం పరిస్థితి మరింత దారుణంగా ఉంది. లాక్ డౌన్, కఠిన నియమాలు అమలు చేసినా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పురాకపోగా.. సిట్యువేషన్ అంతకంతకూ తీవ్రంగా మారుతోంది. కరోనా చేస్తున్న విలయతాండవాన్ని డ్రాగన్ దేశం విలవిల్లాడుతోంది. వందల సంఖ్యలో మరణిస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వైరస్‌ మరింత ఉద్ధృతమై లక్షల్లో ప్రాణాలు పోవచ్చనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ మహమ్మారినుంచి తప్పించుకునేందుకు ప్రజలు నానా తిప్పలు పడుతుంటే.. ఓ ప్రముఖ మహిళా సింగర్‌ మాత్రం ఉద్దేశపూర్వకంగా కరోనా వైరస్‌ను అంటించుకుంది.

వచ్చే నూతన సంవత్సర వేడుకల్లో తను ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉందని. ఆ సమయంలో కరోనా వస్తే ఇబ్బంది.. అదేదో ఇప్పుడే వచ్చేస్తే ఓ పనైపోతుంది కదా అంటోంది. అందుకోసం వైరస్‌ సోకిన కొందరి ఇళ్లకు వెళ్లి నేరుగా వాళ్లను కలిసిందట. దాంతో ఆమెకు వైరస్‌ సోకిందట. దీంతో నూతన సంవత్సర వేడుకల నాటికి వైరస్‌ నుంచి కోలుకునేందుకు సమయం దొరికింది’ అంటూ జేన్‌ ఝాంగ్‌ పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించడంతో సోషల్‌మీడియాలో సదరు సింగర్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కథనాన్ని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు కూడా ప్రచురించింది.

ఇవి కూడా చదవండి

చైనాలో ప్రమాదకరమైన బీఎఫ్‌.7 వేరియంట్‌ వణికిపోతోన్న వేళ.. ఓ సింగర్‌ ఇటువంటి ప్రకటన చేయడం వైరల్‌గా మారింది. ఆమె తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతోపాటు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని నెటిజన్లు మండిపడ్డారు. దీనిపై స్పందించిన జేన్‌ ఝాంగ్‌.. వెంటనే క్షమాపణలు చెబుతూ సోషల్‌ మీడియాలో ఆ పోస్టును తొలగించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు