అంబానీ ఇంట ప్రీ-వెడ్డింగ్ వేడుకలో చోరీ.. ఐదుగురు అరెస్టు !!
ఇటీవలే గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రెండవ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ముందస్తు పెళ్లి వేడుకల వేదిక వద్ద చోరీ జరిగింది. లాప్టాప్లు, రూ.10 లక్షల నగదు చోరీకి పాల్పడ్డ ఐదుగురు దొంగలను ఢిల్లీలో పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. నిందితులందరూ తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన వారుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది.
ఇటీవలే గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రెండవ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ముందస్తు పెళ్లి వేడుకల వేదిక వద్ద చోరీ జరిగింది. లాప్టాప్లు, రూ.10 లక్షల నగదు చోరీకి పాల్పడ్డ ఐదుగురు దొంగలను ఢిల్లీలో పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. నిందితులందరూ తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన వారుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది. ఈ క్రమంలో అక్కడి రాజ్కోట్ వేదిక వద్ద పార్క్ చేసిన మెర్సిడెస్ కారు అద్దాలను పగలగొట్టిన నిందితులు రూ.10 లక్షల నగదు, ఓ లాప్టాప్ను చోరీ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా మరో ఐదుగురి పేర్లు బయటపడ్డాయి. ఈ క్రమంలో పోలీసులు జగన్, దీపక్, గుణశేఖర్, ఏకాంబరంలను ఢిల్లీలో అరెస్టు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరుణాచల్ ప్రదేశ్ మాదే.. చైనా ప్రకటన
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

