అంబానీ ఇంట ప్రీ-వెడ్డింగ్ వేడుకలో చోరీ.. ఐదుగురు అరెస్టు !!
ఇటీవలే గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రెండవ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ముందస్తు పెళ్లి వేడుకల వేదిక వద్ద చోరీ జరిగింది. లాప్టాప్లు, రూ.10 లక్షల నగదు చోరీకి పాల్పడ్డ ఐదుగురు దొంగలను ఢిల్లీలో పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. నిందితులందరూ తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన వారుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది.
ఇటీవలే గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రెండవ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ముందస్తు పెళ్లి వేడుకల వేదిక వద్ద చోరీ జరిగింది. లాప్టాప్లు, రూ.10 లక్షల నగదు చోరీకి పాల్పడ్డ ఐదుగురు దొంగలను ఢిల్లీలో పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. నిందితులందరూ తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన వారుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది. ఈ క్రమంలో అక్కడి రాజ్కోట్ వేదిక వద్ద పార్క్ చేసిన మెర్సిడెస్ కారు అద్దాలను పగలగొట్టిన నిందితులు రూ.10 లక్షల నగదు, ఓ లాప్టాప్ను చోరీ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా మరో ఐదుగురి పేర్లు బయటపడ్డాయి. ఈ క్రమంలో పోలీసులు జగన్, దీపక్, గుణశేఖర్, ఏకాంబరంలను ఢిల్లీలో అరెస్టు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరుణాచల్ ప్రదేశ్ మాదే.. చైనా ప్రకటన
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

