Vijayawada: ప్రయాణికులతో కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్
సంక్రాంతి పండుగ రద్దీతో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది. హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది సొంతూళ్లకు వెళ్లేందుకు బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతున్నా, ప్రైవేటు వాహనాల అధిక ఛార్జీలు ప్రయాణికులకు భారంగా మారాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది. సొంతూళ్లకు చేరుకునేందుకు వేలాది మంది జనం బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. గత మూడు రోజులుగా ఈ రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్తో పాటు దూర ప్రాంతాల నుంచి విజయవాడకు చేరుకుంటున్న ప్రయాణికులు ఇక్కడి నుంచి తమ గ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో చాలా మందికి సీట్లు దొరకడం లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM Chandrababu: తెలంగాణ వాడుకున్నాక మిగిలిన నీళ్లే ఏపీ వాడుకుంటుంది
CM Chandrababu: అమరావతి ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్
చైనా మాంజాకు బలవుతున్న ప్రజలు, పక్షులు
సినిమా టిక్కెట్ల పెంపు, సినీ కార్మికుల కోసమే
Vijayawada: మద్యం మత్తులో రౌడీషీటర్లు.. జనాలపైకి దూసుకెళ్లిన కారు
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

