Vijayawada: ప్రయాణికులతో కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్
సంక్రాంతి పండుగ రద్దీతో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది. హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది సొంతూళ్లకు వెళ్లేందుకు బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతున్నా, ప్రైవేటు వాహనాల అధిక ఛార్జీలు ప్రయాణికులకు భారంగా మారాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది. సొంతూళ్లకు చేరుకునేందుకు వేలాది మంది జనం బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. గత మూడు రోజులుగా ఈ రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్తో పాటు దూర ప్రాంతాల నుంచి విజయవాడకు చేరుకుంటున్న ప్రయాణికులు ఇక్కడి నుంచి తమ గ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో చాలా మందికి సీట్లు దొరకడం లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM Chandrababu: తెలంగాణ వాడుకున్నాక మిగిలిన నీళ్లే ఏపీ వాడుకుంటుంది
CM Chandrababu: అమరావతి ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్
చైనా మాంజాకు బలవుతున్న ప్రజలు, పక్షులు
సినిమా టిక్కెట్ల పెంపు, సినీ కార్మికుల కోసమే
Vijayawada: మద్యం మత్తులో రౌడీషీటర్లు.. జనాలపైకి దూసుకెళ్లిన కారు
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!
బైక్పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!
యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం

