Vijayawada: మద్యం మత్తులో రౌడీషీటర్లు.. జనాలపైకి దూసుకెళ్లిన కారు
విజయవాడ భవానీపురంలో మద్యం మత్తులో ఉన్న రౌడీషీటర్లు కారుతో బీభత్సం సృష్టించారు. జనాలపైకి దూసుకెళ్ళిన కారుతో ఐదుగురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలోని భవానీపురం ప్రాంతంలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు రౌడీషీటర్లు ఆ కారును నడిపారు.
విజయవాడలోని భవానీపురం ప్రాంతంలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు రౌడీషీటర్లు ఆ కారును నడిపారు. బబ్బూరి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద కారుతో స్టంట్స్ చేస్తూ, జనంపైకి దూసుకెళ్లారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ ఘటనకు కారణమైన రౌడీషీటర్లు చిన్న చిచ్చా, పెద్ద చిచ్చాగా గుర్తించారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో చిన్న చిచ్చాపై 39 కేసులు, పెద్ద చిచ్చాపై 21 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ప్రతి వారం భవానీపురం పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్కు వెళ్తున్నప్పటికీ, వారి ప్రవర్తనలో మార్పు రాలేదని స్పష్టమైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
PM Modi: ఫ్రెడరిక్ మెర్జ్ తో కలిసి కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్న ప్రధాని మోదీ
Trump: నేనే వెనిజులా అధ్యక్షుడినంటూ ట్రంప్ పోస్ట్
10 వేల అడుగులా.. 45 నిమిషాల వ్యాయామమా.. ఫిట్నెస్ కోసం ఏది బెస్ట్ ??
చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం
ఉదయాన్నే పొలానికి వెళ్తున్న రైతులు.. దారిలో సీన్ చూసి పరుగులు
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!
బైక్పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!
యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం

