CM Chandrababu: అమరావతి ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచానికే స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్గా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లో 25.3% పెట్టుబడుల వృద్ధి, లక్షల ఉద్యోగాల కల్పన, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, సమగ్ర నీటి నిర్వహణ వంటి కీలక విజయాలను ఆయన వెల్లడించారు. విశాఖలో డేటా హబ్, అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుతో రాష్ట్రం గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించిందని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్గా అభివర్ణించారు. ప్రీ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అద్భుతమైన గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా విశ్లేషణ ప్రకారం, దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25.3% ఆంధ్రప్రదేశ్కు వచ్చాయని ఆయన తెలిపారు. సీఐఐ సమ్మిట్ ద్వారా 15.25 లక్షల కోట్ల పెట్టుబడులు ఆశించగా, అవి కార్యరూపం దాలిస్తే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు వివరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చైనా మాంజాకు బలవుతున్న ప్రజలు, పక్షులు
సినిమా టిక్కెట్ల పెంపు, సినీ కార్మికుల కోసమే
Vijayawada: మద్యం మత్తులో రౌడీషీటర్లు.. జనాలపైకి దూసుకెళ్లిన కారు
PM Modi: ఫ్రెడరిక్ మెర్జ్ తో కలిసి కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్న ప్రధాని మోదీ
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్కు జరిమానా
నేపాల్లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

