CM Chandrababu: తెలంగాణ వాడుకున్నాక మిగిలిన నీళ్లే ఏపీ వాడుకుంటుంది
సీఎం చంద్రబాబు నల్లమల సాగర్, పోలవరం ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాడుకున్నాక మిగిలిన నీటిని ఏపీ ఉపయోగించుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం 87% పూర్తయిందని, మార్చి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఏ రాష్ట్రానికి నష్టం లేని నల్లమల సాగర్కు మద్దతు పలకాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో అధికారులతో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో జలవనరుల వినియోగం, ప్రధాన ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం తన వాటా నీటిని వాడుకున్న తర్వాత మిగిలిన నీళ్లే ఆంధ్రప్రదేశ్కు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. నల్లమల సాగర్ నిర్మాణంతో ఏ రాష్ట్రానికీ నష్టం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు తాము అడ్డుపడలేదని చంద్రబాబు గుర్తు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM Chandrababu: అమరావతి ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్
చైనా మాంజాకు బలవుతున్న ప్రజలు, పక్షులు
సినిమా టిక్కెట్ల పెంపు, సినీ కార్మికుల కోసమే
Vijayawada: మద్యం మత్తులో రౌడీషీటర్లు.. జనాలపైకి దూసుకెళ్లిన కారు
PM Modi: ఫ్రెడరిక్ మెర్జ్ తో కలిసి కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్న ప్రధాని మోదీ
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!
బైక్పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!
యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం

