Bigg Boss Emmanuel: బిగ్ బాస్ ఓటమిని తలుచుకొని.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మూ
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ విన్నర్గా నిలవలేకపోవడంపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. కమెడియన్లు ఎందుకు గెలవరని ప్రశ్నించారు. ఆట బాగా ఆడితే గెలుస్తారన్న నమ్మకం కోల్పోయానన్నారు. గెలవలేదని బాధలేదు కానీ, తన కోసం ఊరూరా ప్రచారం చేసిన తల్లిదండ్రుల త్యాగం తలచుకుంటే కన్నీళ్లు ఆగడం లేదని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సంఘటన బిగ్ బాస్ పై ఆయన అభిప్రాయాన్ని మార్చివేసింది.
బిగ్ బాస్ విన్నర్ అవుతాడని అనుకున్న జబర్డస్త్ ఇమ్మాన్యుయేల్.. వెరీ షాకింగ్గా.. విన్నర్ అవకుండానే బయటికి వచ్చేశాడు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ట్రోఫీ తనకు దక్కకపోవడంపై పలు సందర్భాల్లో నార్మల్గా రియాక్టైన ఇమ్మూ.. రీసెంట్గా ఓ షో లో మాత్రం బ్లాస్ట్ అయ్యాడు. అసలు.. కమెడియన్లను విన్నర్గా ఎందుకు చూడరంటూ అందర్నీ ఎమోషనల్గా ప్రశ్నించాడు. గేమ్స్ బాగా ఆడితే ఎవరైనా విన్నర్ అవుతారనే నమ్మకం తనకుండేదని.. కానీ బిగ్ బాస్ షో చూశాక.. తన నమ్మకం పోయిందంటూ ఇమ్మూ చెప్పుకొచ్చాడు. అలా అని ఓడిపోయినందుకు కొంచెం కూడా బాధపడలేదని.. కానీ తన తల్లిదండ్రులు..క్యారేజీ కట్టుకుని బైక్పై 90 ఊర్లు తిరిగారని.. తనకు ఓటేయమని పాంప్లెట్లు పంచారని.. ఆ విషయం గుర్తు తెచ్చుకుంటూనే తనకు కన్నీళ్లు ఆగడం లేదన్నాడు ఇమ్మూ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టైమ్ తీసుకుంటున్న టాప్ స్టార్స్… ఈ గ్యాప్ మంచిదేనా
Zombie Reddy 2: త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న జాంబీ రెడ్డి సీక్వెల్
బడ్జెట్ రికార్డులు బ్రేక్ చేస్తున్న సంజయ్ లీలా భన్సాలి
Tamannaah Bhatia: బిజినెస్ పాఠాలు చెబుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
పాస్పోర్ట్కి అప్లై చేయాలా? జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

