Viral Video: చెంగు చెంగున ఎగురుతున్న కృష్ణ జింకలు.. ఆ వీడియో ప్రధాని మోదీకి తెగ నచ్చేసింది.. మీరూ చూసేయండి..!

ప్రధాని నరేంద్ర మోదీ సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు హట్‌టాపిక్ మారింది. గుజరాత్‌ ఇన్‌ఫర్మేషన్‌ అనే ట్విటట్‌ ఖాతాలో షేర్‌ అయిన వీడియోపై ఆయన స్పందించారు.

Viral Video: చెంగు చెంగున ఎగురుతున్న కృష్ణ జింకలు.. ఆ వీడియో ప్రధాని మోదీకి తెగ నచ్చేసింది.. మీరూ చూసేయండి..!
Pm Modi On Deers
Follow us

|

Updated on: Jul 29, 2021 | 6:33 PM

PM Narendra Modi on Herd of blackbucks: ప్రధాని నరేంద్ర మోదీ సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు హట్‌టాపిక్ మారింది. తరుచూ ఏదో ఒక విషయంపై ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉంటారు. తాజాగా గుజరాత్‌ ఇన్‌ఫర్మేషన్‌ అనే ట్విటట్‌ ఖాతాలో షేర్‌ అయిన వీడియోపై ఆయన స్పందించారు. ఆ వీడియోపై ‘‘ అద్భుతం’’ అని కామెంట్‌ కూడా చేశారు. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. గుజరాత్‌, భావ్‌నగర్‌ జిల్లాలోని కృష్ణజింకల నేషనల్‌ పార్కులో దాదాపు 3 వేలకు పైగా కృష్ణజింకలు ఒకేసారి రోడ్డు దాటుతూ కనివిందు చేశాయి. ప్రధాని మోదీ షేర్ చేసిన వీడియో.. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌గా మారింది.

గుంపులు, గుంపులుగా అంత పెద్ద సంఖ్యలో చెంగు చెంగున ఎగురుతూ అవి రోడ్డు దాటుతూ అబ్బురపరిచాయి. నిజంగానే చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది. ప్రధాని మోదీ ఈ వీడియోపై స్పందించటంతో అది​కాస్తా సోషల్‌మీడియాలో పాపులర్ అయిపోయింది. దీనిపై నెటిజన్లు.. ‘‘దీన్ని చూడగానే బాగా సంతోషించేది సల్మాన్‌ ఖాన్‌’’.. ‘‘నిజానికి అవి నల్లగా లేవు. కానీ, వాటిని ఎందుకు బ్లాక్‌ బక్స్‌ అని అంటారు’’.. ‘‘ఆ అడవిలో రిపబ్లిక్‌ డే పరేడ్‌ జరుగుతోంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read Also..

NEET Exam Centre: రాజమండ్రిలో నీట్ పరీక్ష కేంద్రం ఏర్పాటుకు వైసీపీ ఎంపీల వినతి.. ఉభయగోదావరి జిల్లాల విద్యార్థులకు ఊరట దక్కేనా.?

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు