Allu Arjun: మరోసారి పోలీసుల ముందుకు అల్లు అర్జున్.. ప్రత్యక్ష ప్రసారం
Allu Arjun Stampede Case: ఈనెల 4న రాత్రి 9.30 ప్రాంతంలో సంధ్య థియేటర్ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కన్నుమూసింది. ప్రస్తుతం ఆమె కొడుకు శ్రీతేజ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది వైద్యులు తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇటీవల పోలీసులు ప్రెస్మీట్ నిర్వహించి పలు వీడియోలు బయటపెట్టారు.
అయితే తాజాగా అల్లు అర్జున్ కూడా ఒక ప్రెస్మీట్ నిర్వహించి తాను చెప్పాలనుకున్న విషయాలు మొత్తం మీడియాతో పంచుకున్నారు. ఈ ఘటన జరిగినట్లు తనకు తర్వాతి రోజు తెలిసిందని.. ఆ వార్త విని చాలా కుంగిపోయానన్నాడు అల్లు అర్జున్ మీడియాకు తెలిపారు. అయితే.. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు సీరియస్ యాక్షన్కు దిగుతున్నారు. అయితే తాజాగా ఈ కేసు విషయమై అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకోగా.. అక్కడి నుండి లైవ్ చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు…
హిందీ బెల్ట్లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
తెలంగాణలో ఇక ఈ బ్యాంక్ కనిపించదు..
ప్రైమ్ యూజర్లకు షాకిచ్చిన అమెజాన్.. కొత్త ఏడాది నుంచి ఈ నిబంధన అమల్లోకి
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

