20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
నాణేలతో కార్లు, ద్విచక్రవాహనాలు కొనేందుకు వెళ్లడం వంటి వార్తలు చాలానే చూశాం. తులాభారం వంటి మొక్కులు చెల్లించేందుకు కూడా అనేక మంది భక్తులు.. నాణేల సంచులను గుడికి తీసుకు వెళ్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం కోర్టుకు.. నాణేల సంచులను తీసుకువెళ్లారు. వాటిని ఆయన ఒక్కరే లోపలికి మోసుకు వెళ్తూ ఉండగా.. పలువురు వీడియో తీశారు.
వాటిని నెట్టింట పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది. అయితే ఆయన ఆ నాణేలను కోర్టుకు ఎందుకు తీసుకువెళ్లారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని కోయంబత్తూర్కు చెందిన 37 ఏళ్ల వ్యక్తి.. సొంతంగా ఓ కారు కొనుక్కుని మరీ ట్యాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అయితే కొన్నేళ్ల క్రితమే ఆయన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ వారికి ఇంకా పిల్లలు పుట్టలేదు. మొదట్లో బాగానే ఉన్న ఈ జంట మధ్య తర్వాత మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆయన భార్య గతేడాది విడాకులు కావాలంటూ కోయంబత్తూరులోని ఫ్యామిలీ కోర్టుకు వెళ్లింది. ఆ తర్వాత వీరిద్దరినీ కలిపేందుకు కోర్టు చాలా సార్లే కౌన్సిలింగ్ ఇప్పించినా.. ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేవు. దీంతో న్యాయస్థానం వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణలో ఇక ఈ బ్యాంక్ కనిపించదు..
ప్రైమ్ యూజర్లకు షాకిచ్చిన అమెజాన్.. కొత్త ఏడాది నుంచి ఈ నిబంధన అమల్లోకి
చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
క్యూట్ లుక్స్ కుర్రకారుని ఇట్టే పడేస్తున్న మాడ్ బ్యూటీ శ్రీ గౌరి..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

