Telangana: సెక్యూరిటీ ఇస్తామంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తెల్లారేసరికి ఊహించని ట్విస్ట్
వరంగల్ ప్రజలకు ఘరానా దొంగల భయం పట్టుకుంది. నిర్మాణంలో ఉన్న భవనాలే వారి టార్గెట్. దొరికినకాడికి దొరికినట్టు దోచేస్తున్నారు. తాజాగా అదే తరహ ఘటన ఒకటి వరంగల్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.? లేట్ ఎందుకు..
వరంగల్లో ఘరానా దొంగలు హల్చల్ చేస్తున్నారు. పెద్దమ్మగడ్డ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు అపహరించారు. తమను ఇంటి యాజమాని పంపాడని సెక్యూరిటీ సిబ్బందిని నమ్మించి.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సామాగ్రిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలలో రికార్డు కాగా.. వాటి ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు ఇంటి యజమాని. కాగా, నిర్మాణంలో ఉన్న ఇళ్లలో ఇలా చోరీలకు పాల్పడి ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ ముఠా అమ్ముకుంటోందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి
వైరల్ వీడియోలు
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

