Telangana: సెక్యూరిటీ ఇస్తామంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తెల్లారేసరికి ఊహించని ట్విస్ట్
వరంగల్ ప్రజలకు ఘరానా దొంగల భయం పట్టుకుంది. నిర్మాణంలో ఉన్న భవనాలే వారి టార్గెట్. దొరికినకాడికి దొరికినట్టు దోచేస్తున్నారు. తాజాగా అదే తరహ ఘటన ఒకటి వరంగల్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.? లేట్ ఎందుకు..
వరంగల్లో ఘరానా దొంగలు హల్చల్ చేస్తున్నారు. పెద్దమ్మగడ్డ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు అపహరించారు. తమను ఇంటి యాజమాని పంపాడని సెక్యూరిటీ సిబ్బందిని నమ్మించి.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సామాగ్రిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలలో రికార్డు కాగా.. వాటి ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు ఇంటి యజమాని. కాగా, నిర్మాణంలో ఉన్న ఇళ్లలో ఇలా చోరీలకు పాల్పడి ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ ముఠా అమ్ముకుంటోందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి
వైరల్ వీడియోలు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

