ధనత్రయోదశి ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో తెలుసా?
ధనత్రయోదశి పండుగ సందర్భంగా బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త. గత కొన్ని నెలలుగా పెరుగుతూ వచ్చిన ధరలకు బ్రేక్ పడింది. శనివారం బంగారంపై దాదాపు రూ.3,000, వెండిపై రూ.13,000 వరకు ధర తగ్గింది. ఆదివారం అక్టోబర్ 19న ఉదయం కూడా ఈ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వివిధ నగరాల్లోని తాజా ధరలను ఇక్కడ చూడండి.
హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన ధనత్రయోదశి దీపావళికి ముందు వస్తుంది. ఈ రోజున బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ క్రమంలో, బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త అందింది. గత కొన్ని నెలలుగా పరుగులు పెట్టిన బంగారం ధరలకు అడ్డుకట్ట పడింది. శనివారం ఒక్కరోజే బంగారం ధర దాదాపు రూ.3,000 వరకు తగ్గింది. వెండి ధర కూడా రూ.13,000 వరకు పడిపోయింది. ఈ ధరల పతనం శనివారం సాయంత్రం వరకు కొనసాగింది. ఆదివారం, అక్టోబర్ 19న ఉదయం కూడా ఈ ధరలు స్థిరంగా నమోదయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం :
నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా?
హైదరాబాద్ బిర్యానీ కోసం బిహార్లో ఫైటింగ్ వీడియో
ఇదేందిరా మామ ఇలా ఉన్నాడు.. భార్యపై కోపంతో ఏకంగా అత్తింటికే నిప్పు పెట్టాడుగా
డ్యాన్స్లో మామ మల్లారెడ్డితో పోటీపడ్డ కోడలు ప్రీతిరెడ్డి వీడియో
వైరల్ వీడియోలు
అయ్యో.. ఇలాంటి కష్టం ఏ రైతుకీ రాకూడదు!
సబ్ రిజిస్ట్రార్కే కుచ్చు టోపీ పెట్టారుగా
అందం ఎరగా వేసి అమ్మాయిలతో న్యూడ్ కాల్స్.. ఆ తర్వాత
డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడుతోన్న గొలుసు దొంగలు
లక్కీ డ్రాలో రూ.250 కే సొంతిల్లు! పోలీసుల రంగ ప్రవేశంతో
ఆ ఊరి కుక్కలన్నీ వారికి నేస్తాలే.. శునకాల సేవలో ఆధ్యాత్మిక ఆనందం
వీడసలు టీచరేనా.. విద్యార్థినిని ఏమార్చి.. అలా ఎలా చేసాడు
