ధనత్రయోదశి ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో తెలుసా?
ధనత్రయోదశి పండుగ సందర్భంగా బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త. గత కొన్ని నెలలుగా పెరుగుతూ వచ్చిన ధరలకు బ్రేక్ పడింది. శనివారం బంగారంపై దాదాపు రూ.3,000, వెండిపై రూ.13,000 వరకు ధర తగ్గింది. ఆదివారం అక్టోబర్ 19న ఉదయం కూడా ఈ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వివిధ నగరాల్లోని తాజా ధరలను ఇక్కడ చూడండి.
హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన ధనత్రయోదశి దీపావళికి ముందు వస్తుంది. ఈ రోజున బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ క్రమంలో, బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త అందింది. గత కొన్ని నెలలుగా పరుగులు పెట్టిన బంగారం ధరలకు అడ్డుకట్ట పడింది. శనివారం ఒక్కరోజే బంగారం ధర దాదాపు రూ.3,000 వరకు తగ్గింది. వెండి ధర కూడా రూ.13,000 వరకు పడిపోయింది. ఈ ధరల పతనం శనివారం సాయంత్రం వరకు కొనసాగింది. ఆదివారం, అక్టోబర్ 19న ఉదయం కూడా ఈ ధరలు స్థిరంగా నమోదయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం :
నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా?
హైదరాబాద్ బిర్యానీ కోసం బిహార్లో ఫైటింగ్ వీడియో
ఇదేందిరా మామ ఇలా ఉన్నాడు.. భార్యపై కోపంతో ఏకంగా అత్తింటికే నిప్పు పెట్టాడుగా
డ్యాన్స్లో మామ మల్లారెడ్డితో పోటీపడ్డ కోడలు ప్రీతిరెడ్డి వీడియో
వైరల్ వీడియోలు
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్కు బీచ్ వచ్చేస్తోందోచ్
