AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కర్మఫలం అంటే ఇదే… ఎద్దు కొమ్ముకు నిప్పు పెట్టి స్టంట్ చేస్తున్న వ్యక్తి.. కోపంతో ఎద్దు అతడిని కుమ్మేసిందిగా

కొన్ని సార్లు ఎద్దు ప్రమాదకరమైన జంతువుగా మారుతుంది. తమ దారిలో ఎక్కడైనా ఎద్దు కనిపిస్తే, వెంటనే తమ మార్గాన్ని మార్చుకుంటారు. అది తమ మార్గాన్ని వీడే వరకూ ఎంత సమయం అయినా వేచి చూస్తారు.  అయితే కొందరు గేమ్ పేరుతో ఎద్దుని లొంగ దీసుకుని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించే వారు చాలా మంది ఉన్నారు. ఒకొక్కసారి పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. ఇటీవలి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి ఎద్దును ఆటపట్టించడం.. దానిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు అప్పుడు ఆ ఎద్దుకు కోపం వచ్చింది.

Viral Video: కర్మఫలం అంటే ఇదే... ఎద్దు కొమ్ముకు నిప్పు పెట్టి స్టంట్ చేస్తున్న వ్యక్తి.. కోపంతో ఎద్దు అతడిని కుమ్మేసిందిగా
Viral Video
Surya Kala
|

Updated on: Dec 07, 2023 | 12:38 PM

Share

ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచంలో అనేక జీవులున్నాయి. మనుషులు, జంతువులు , పక్షుల సహా అనేక జీవులతో నిండి ఉంటాయి. అయితే భూమి మీద ఉన్న జీవుల్లో మానవులు ఉన్నతంగా భావిస్తారు. అంతేకాదు మనిషి జంతువులను, పక్షులను కూడా మచ్చిక చేసుకుని తమకు బానిసలుగా చేసుకోవాలని భావిస్తారు. అయితే మనుషుల సహవాసాన్ని కొన్ని జంతువులు ఇష్టపడితే.. మరికొన్ని జంతువులు వ్యతిరేకిస్తాయి. అంతే కాదు మానవులు తమ పట్ల చూపించే చర్యలకు శిక్షిస్తాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ జంతువుతో వ్యక్తి గేమ్ ఆడుతూ ఉన్నాడు. అయితే ఒక ఎద్దు తనను వేధించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆ ఎద్దు అతనితో ఓ రేంజ్ లో వేరే స్థాయిలో గేమ్ సాగింది.

కొన్ని సార్లు ఎద్దు ప్రమాదకరమైన జంతువుగా మారుతుంది. తమ దారిలో ఎక్కడైనా ఎద్దు కనిపిస్తే, వెంటనే తమ మార్గాన్ని మార్చుకుంటారు. అది తమ మార్గాన్ని వీడే వరకూ ఎంత సమయం అయినా వేచి చూస్తారు.  అయితే కొందరు గేమ్ పేరుతో ఎద్దుని లొంగ దీసుకుని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించే వారు చాలా మంది ఉన్నారు. ఒకొక్కసారి పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. ఇటీవలి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి ఎద్దును ఆటపట్టించడం.. దానిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు అప్పుడు ఆ ఎద్దుకు కోపం వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఎద్దుని బరిలోకి దింపి ఆట ఆడుతున్నారు. ఎద్దు కొమ్ములకు మంట పెట్టారు. అదే సమయంలో ఎద్దుకు మరింత కోపం వచ్చింది. అయినప్పటికీ ఆ వ్యక్తి ఎద్దు ఎదుట నిలబడి  ప్రశాంతంగా.. ఎద్దుని చూస్తున్నాడు. ఎద్దు ముందు నిలబడి ఉన్న వ్యక్తి .. ఎద్దుతో స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఎద్దుకు కోపం వస్తుంది. వెంటనే ఎద్దు ఆ వ్యక్తి వైపు వేగంగా పరిగెత్తుకుని వచ్చింది. వెంటనే ఆ వ్యక్తిని తన కొమ్ముపై ఎత్తి  మెట్ల కిందకు విసిరేసింది. కోపంలో ఎద్దు చాలా వేగంగా నడుస్తూ వ్యక్తిని ఎటాక్ చేసినప్పుడు దానిని ధాటికి నిలబడలేదు. దీంతో కిందపడిన వ్యక్తిని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళడానికి వచ్చారు.

ఈ వీడియో @crazyclipsonly అనే ఖాతా ద్వారా Xలో షేర్ చేశారు. ఇది చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ క్లిప్‌ని చూసి  దానిపై కామెంట్ చేస్తూ రకరకాల కామెంట్ చేస్తున్నారు. ఇది స్పెయిన్ లో జరిగే ఓ పండుగ. ప్రపంచం వ్యాప్తంగా ఈ పండగను ఫైర్ బుల్ అని పిలుస్తారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం