భద్రాద్రి జిల్లాలో గూఢచారి రాబందు సంచారం.. జీపీఎస్ ట్రాకర్, మైక్రో కెమెరాతో నిఘా! చివరకు ఏం జరిగిందంటే?

పక్షిని పట్టుకుని చర్ల అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. ఈ పక్షిని ఎక్కడికి పంపించాలనేది అటవీశాఖ ఉన్నతాధికారుల సూచన మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు...ఇలాంటి పక్షి సంచారం స్థానికంగా కలకలం రేపింది.

భద్రాద్రి జిల్లాలో గూఢచారి రాబందు సంచారం.. జీపీఎస్ ట్రాకర్, మైక్రో కెమెరాతో నిఘా! చివరకు ఏం జరిగిందంటే?
Hawk with gps tracker and camera
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 04, 2024 | 11:04 AM

GPS ట్రాకర్ ఉన్న ఒక గద్ద సంచారం అక్కడి స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో గద్ద లాంటి పక్షి సంచరిస్తూ స్థానికులు కంట పడింది.. ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడూ కనిపించని ఈ వింత పక్షి కి జీపీఎస్ ట్రాకర్లతో పాటు కెమరాలు ఉండటం కలకలం రేపింది.. మూడు రోజుల క్రితం చర్ల నాయక కాలనీ సమీపంలో గుట్ట వద్ద ఈ పక్షి కనిపించింది. స్థానికులు గమనించి వెంటనే పోటోలు వీడియోలు తీశారు. అయితే ట్రాకర్, కెమెరా ఉండటంతో తొలుత అందరూ భయపడ్డారు..మావోయిస్టులపై నిఘా కోసం పోలీసులు ఇలా అమర్చారా అనే కోణంలో చర్చ జరిగింది..

అయితే ఈ ఘటన మూడు రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పోలీసులు స్పందించారు. తాము ఎలాంటి పక్షినీ వదల్లేదనీ చెప్పారు. దీంతో ఆ వింత ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు పంపారు..? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

చర్ల అటవీశాఖ అధికారులు రాబందు కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు పోలీసు నిఘా వర్గాలు కూడా ఆరా తీశారు. జీపీఎస్ ట్రాకర్, కెమరాను కల్గిన పక్షిని చర్ల మండల చిన్న మిడిసిలేరులోని తాలిపేరు గ్రామ ప్రాజెక్టు సమీపంలో గుర్తించారు. పక్షిని పట్టుకుని చర్ల అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. ఈ పక్షిని ఎక్కడికి పంపించాలనేది అటవీశాఖ ఉన్నతాధికారుల సూచన మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు…ఇలాంటి పక్షి సంచారం స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

భద్రాద్రి జిల్లాలో గూఢచారి రాబందు సంచారం..జీపీఎస్ ట్రాకర్,కెమెరా
భద్రాద్రి జిల్లాలో గూఢచారి రాబందు సంచారం..జీపీఎస్ ట్రాకర్,కెమెరా
హరిహరవీరమల్లు లేటెస్ట్ అప్డేట్.! అతి త్వరలో సెట్ లో పవన్.
హరిహరవీరమల్లు లేటెస్ట్ అప్డేట్.! అతి త్వరలో సెట్ లో పవన్.
సుప్రీం కోర్టులో తిరుమల లడ్డూ కేసుపై కొనసాగుతోన్న విచారణ..
సుప్రీం కోర్టులో తిరుమల లడ్డూ కేసుపై కొనసాగుతోన్న విచారణ..
బిగ్ బాస్ లో అపశ్రుతి.. టాస్క్ లో తీవ్రంగా గాయపడిన కంటెస్టెంట్స్!
బిగ్ బాస్ లో అపశ్రుతి.. టాస్క్ లో తీవ్రంగా గాయపడిన కంటెస్టెంట్స్!
ఒక వ్యక్తి విదేశాల నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చు? ఎంత పన్ను?
ఒక వ్యక్తి విదేశాల నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చు? ఎంత పన్ను?
మత్తు వదలరా 2 దసరా ఆఫర్‌..
మత్తు వదలరా 2 దసరా ఆఫర్‌..
సెలబ్రిటీల స్కిన్ గ్లో కావాలంటే.. ఆరెంజ్ తొక్కలతో ఇలా చేయండి..
సెలబ్రిటీల స్కిన్ గ్లో కావాలంటే.. ఆరెంజ్ తొక్కలతో ఇలా చేయండి..
ఆన్‌లైన్‌లో మీ ప్రోడక్ట్‌కు బదులు వేరేది డెలివరీ అయ్యిందా?
ఆన్‌లైన్‌లో మీ ప్రోడక్ట్‌కు బదులు వేరేది డెలివరీ అయ్యిందా?
స్మార్ట్ రీప్లే సిస్టమ్ ఎంట్రీ.. డీఆర్‌ఎస్ కంటే భిన్నంగా..
స్మార్ట్ రీప్లే సిస్టమ్ ఎంట్రీ.. డీఆర్‌ఎస్ కంటే భిన్నంగా..
పిల్లలకు నచ్చేలా ఎగ్ లాలి పాప్స్.. పెద్దలు కూడా లాగించేస్తారు..
పిల్లలకు నచ్చేలా ఎగ్ లాలి పాప్స్.. పెద్దలు కూడా లాగించేస్తారు..
సుప్రీం కోర్టులో తిరుమల లడ్డూ కేసుపై కొనసాగుతోన్న విచారణ..
సుప్రీం కోర్టులో తిరుమల లడ్డూ కేసుపై కొనసాగుతోన్న విచారణ..
ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకున్న దసరా స్పెషల్‌ లేజర్‌ షో
ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకున్న దసరా స్పెషల్‌ లేజర్‌ షో
దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్తే.. ఏకంగా ప్రాణమే పోయింది !!
దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్తే.. ఏకంగా ప్రాణమే పోయింది !!
రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ??
రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ??
రీల్స్‌ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే
రీల్స్‌ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే
ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా
ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా
కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం