G7 సదస్సులో మోదీ ధరించిన జాకెట్‌ ప్రత్యేకత ఏంటో తెలుసా..? సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశం..

జీ7 సదస్సు సందర్భంగా వెళ్లిన మోదీ.. హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే, హిరోషిమాలోని పీస్‌ మెమోరియల్‌లో పర్యటించినప్పుడు మోదీ వేసుకున్న జాకెట్‌ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ఈ జాకెట్ సాదాసీదాగా తయారు చేసింది కాదట..! ఇది చాలా ప్రత్యేకత కలిగి ఉంది.

G7 సదస్సులో మోదీ ధరించిన జాకెట్‌ ప్రత్యేకత ఏంటో తెలుసా..? సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశం..
Pm Modi Wore The Jacket
Follow us

|

Updated on: May 22, 2023 | 5:36 PM

ఇటీవల జపాన్‌లో జరిగిన జీ7 సదస్సులో పాల్గొన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. జీ-7 కూటమి వార్షిక సదస్సు, మూడో వ్యక్తిగత క్వాడ్ నేతల సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారంమే జపాన్ లోని హిరోషిమా నగరానికి చేరుకున్నారు. ఈ సమావేశంలో ప్రపంచ నాయకులతో ప్రపంచ సవాళ్లపై అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు వాటిని సమిష్టిగా పరిష్కరించే మార్గాలపై చర్చించారు. జీ7 సదస్సు సందర్భంగా వెళ్లిన మోదీ.. హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే, హిరోషిమాలోని పీస్‌ మెమోరియల్‌లో పర్యటించినప్పుడు మోదీ వేసుకున్న జాకెట్‌ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ఈ జాకెట్ సాదాసీదాగా తయారు చేసింది కాదట..! ఇది చాలా ప్రత్యేకత కలిగి ఉంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

నరేంద్ర మోదీ సదారి జాకెట్ లుక్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్.. అయితే ఈసారి హిరోషిమాలోని పీస్ మెమోరియల్ మ్యూజియం సందర్శించినప్పుడు ధరించిన జాకెట్ మరింత ప్రత్యేకమైనది. ఇక్కడ మోదీ రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేసిన ప్రత్యేక జాకెట్ ధరించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రీసైకిల్ ప్లాస్టిక్‌తో తయారు చేయడంతో ఈ సదారి జాకెట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. బెంగళూరుకు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ జాకెట్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసింది.

ఈ జపాన్ పర్యటన సందర్భంగా ఆయన హిరోషిమాలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇకపోతే, మోదీ విదేశీ పర్యటన ఎప్పుడూ చర్చనీయాంశమే. వారు ఎల్లప్పుడూ భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేస్తూ కనిపిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం-16 ఎందుకు అవసరం? లేకపోతే ఏమి చేయాలి?
ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం-16 ఎందుకు అవసరం? లేకపోతే ఏమి చేయాలి?
రూ. 79,998విలువైన ఫోన్.. కేవలం రూ. 15వేలకే సొంతం చేసుకోండి..
రూ. 79,998విలువైన ఫోన్.. కేవలం రూ. 15వేలకే సొంతం చేసుకోండి..
మీరు వాడుతోన్న నెయ్యి అసలా.? నకిలీనా.? ఇలా తెలుసుకోండి..
మీరు వాడుతోన్న నెయ్యి అసలా.? నకిలీనా.? ఇలా తెలుసుకోండి..
ఎండల ఎఫెక్ట్‌.. ఒకే రోజులో 2 టన్నుల చేపలు మృత్యువాత
ఎండల ఎఫెక్ట్‌.. ఒకే రోజులో 2 టన్నుల చేపలు మృత్యువాత
లాభ స్థానంలో కీలక గ్రహాల సంచారం.. ఆ రాశులకు శీఘ్ర పురోగతి యోగం
లాభ స్థానంలో కీలక గ్రహాల సంచారం.. ఆ రాశులకు శీఘ్ర పురోగతి యోగం
అమృతం కన్నా ఎక్కువ ఈ నీరు.. డైలీ ఓ గ్లాసు తాగితే ఆ సమస్యలే ఉండవు
అమృతం కన్నా ఎక్కువ ఈ నీరు.. డైలీ ఓ గ్లాసు తాగితే ఆ సమస్యలే ఉండవు
30 రోజుల చెల్లుబాటుతో జియో సూపర్‌హిట్ ప్లాన్..
30 రోజుల చెల్లుబాటుతో జియో సూపర్‌హిట్ ప్లాన్..
భారీగా బంగారం కొనుగోలు చేస్తున్న చైనా.. అసలు ఉద్దేశం అదేనా.?
భారీగా బంగారం కొనుగోలు చేస్తున్న చైనా.. అసలు ఉద్దేశం అదేనా.?
ప్రేయసికి రూ. 80 లక్షలు ఇచ్చిన ప్రియుడు.. డిపాజిట్ చేద్దామని..
ప్రేయసికి రూ. 80 లక్షలు ఇచ్చిన ప్రియుడు.. డిపాజిట్ చేద్దామని..
ఈసీ కీలక నిర్ణయం.. ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా..
ఈసీ కీలక నిర్ణయం.. ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా..
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..