AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీఎం కిసాన్‌

పీఎం కిసాన్‌

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) అనేది రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం కింద కోటి మంది రైతులకు సాయం అందిస్తోంది. ఈ పథకం కింద రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున సాయం అందిస్తోంది. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు సమాన వాయిదాల్లో రూ.2000 చొప్పున రైతు ఖాతాల్లో జమ చేస్తోంది మోడీ ప్రభుత్వం.

ఈ పీఎం కిసాన్‌ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది మోడీ సర్కార్‌. అదే సంవత్సరంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ మొదటి సంవత్సరానికి ఈ పథకానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్‌ను సమర్పించారు. పేద రైతుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. అర్హులైన రైతులు ఈ పథకం ద్వారా సాయం పొందవచ్చు. ఇది దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. ఈ పీఎం కిసాన్‌ పథకం ప్రయోజనాలు దేశవ్యాప్తంగా అర్హత కలిగిన రైతులందరికీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేరేలా అమలు చేస్తోంది.

ఇంకా చదవండి

PM Kisan: 21వ విడతకు ముందు 70 లక్షల మంది రైతుల పేర్లను తొలగించిన కేంద్రం.. ఎందుకో తెలుసా?

PM Kisan Scheme: పీఎం కిసాన్‌ మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులను గుర్తిస్తాయి. ఆదాయ పరిమితి పరిధిలోకి రాని రైతులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికైన ప్రతినిధులు, రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ నెలవారీ పెన్షన్ పొందుతున్నవారు..

PM Kisan: రైతన్నలకు గుడ్‌న్యూస్‌.. 19న ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు.. వారికి రూ.4 వేలు!

PM Kisan 21st Installment{ ప్రతి సంవత్సరం లబ్ధిదారులు పీఎం కిసాన్‌ పథకం కింద మొత్తం రూ. 6,000 అందుకుంటారు. ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున మూడు వాయిదాలలో చెల్లిస్తారు. ఈ సంవత్సరం పథకం ధృవీకరణ ప్రక్రియ చాలా కఠినంగా..

PM Kisan: పీఎం కిసాన్‌ నుంచి 35 లక్షల మంది రైతుల పేర్లు తొలగింపు.. మీ పేరు కూడా ఉందా?

PM Kisan: పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు కనిపించకపోతే అందుకు కారణాలు తెలుసుకోవాలి. ఒక వేళ కేవైసీ పూర్తి చేయకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయాలి. పీఎం కిసాన్ పోర్టల్‌లో ఇ-కేవైసీ ట్యాబ్ పై క్లిక్ చేసి ఆధార్..

PM Kisan: ఆ రైతులకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి రూ.4000 పీఎం కిసాన్‌ డబ్బులు!

PM Kisan: లబ్ధిదారుల జాబితా నుండి తొలగించబడిన రైతులపై ఈ చర్య తాత్కాలికమేనని, శాశ్వతం కాదని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. అన్ని అనుమానాస్పద సందర్భాలలో భౌతిక ధృవీకరణ తప్పనిసరి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిజంగా అర్హత కలిగిన రైతుల పేర్లు..

PM Kisan Yojana: పీఎం కిసాన్‌ చివరి వాయిదా రాలేదా..? ఇలా చెక్ చేసుకోండి..!

దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు 21వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. లక్షలాది మంది రైతుల పేర్లను కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించిందన్న ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతోంది. ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో కీలక ప్రకటన విడుదల చేసింది.

PM Kisan: పీఎం కిసాన్‌ 21వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?

PM Kisan: జమ్మూ కాశ్మీర్‌లోని రైతులు ఇప్పటికే తమ వాయిదాలను అందుకున్నారు. అక్టోబర్ 7న, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 8.55 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.171 కోట్లను బదిలీ చేశారు. వీరిలో..

PM Kisan: ఈ రైతులకు పీఎం కిసాన్‌ డబ్బులు రాకపోవచ్చు.. ఎందుకో తెలుసా?

PM Kisan: ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ఇవ్వనప్పటికీ, 21వ విడత దీపావళికి ముందే జమ కావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. చెల్లింపులు 2025 అక్టోబర్ చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అవసరమైన అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసిన రైతులకు త్వరలో..

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 21వ విడత విడుదల.. ఆ 3 రాష్ట్రాలకు మాత్రమే!

PM-KISAN పథకం కింద వాయిదా చెల్లింపు పొందడానికి రైతులు కొన్ని అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దరఖాస్తుదారులు భారతీయ పౌరులు అయి ఉండాలి. చెల్లుబాటు అయ్యే భూమి రికార్డులతో సాగు భూమిని కలిగి ఉండాలి. అంతేకాకుండా సకాలంలో ప్రయోజనాలను అందించానికి రైతులు..

PM Kisan: పీఎం కిసాన్‌కు సంబంధించి కేంద్రం కీలక నోటిఫికేషన్‌.. 21వ విడత ఎప్పుడు వస్తుంది?

PM Kisan: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు 21వ విడత కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ విడత రైతుల బ్యాంకు ఖాతాకు..

PM KISAN 20th Installment: రైతన్నలకు అలర్ట్.. పీఎం కిసాన్ నగదు జమకు ముందు బిగ్ అప్డేట్.. 

దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు, అన్నదాతలకు సాయం చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు భారత ప్రభుత్వం.. 2019 ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ప్రారంభించింది.. దీనిలో భాగంగా ఏడాదికి రూ.6,000 చొప్పున రైతులకు ప్రభుత్వం అందిస్తోంది.