
పీఎం కిసాన్
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) అనేది రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం కింద కోటి మంది రైతులకు సాయం అందిస్తోంది. ఈ పథకం కింద రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున సాయం అందిస్తోంది. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు సమాన వాయిదాల్లో రూ.2000 చొప్పున రైతు ఖాతాల్లో జమ చేస్తోంది మోడీ ప్రభుత్వం.
ఈ పీఎం కిసాన్ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది మోడీ సర్కార్. అదే సంవత్సరంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ మొదటి సంవత్సరానికి ఈ పథకానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్ను సమర్పించారు. పేద రైతుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. అర్హులైన రైతులు ఈ పథకం ద్వారా సాయం పొందవచ్చు. ఇది దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. ఈ పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు దేశవ్యాప్తంగా అర్హత కలిగిన రైతులందరికీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేరేలా అమలు చేస్తోంది.
PM Kisan: రైతులకు అలర్ట్.. మీకు పీఎం కిసాన్ 19వ విడత రాలేదా..? ఈ కారణం కావచ్చు.. ఇలా చేయండి!
PM Kisan e-KYC: రైతుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న ఈ పీఎం కిసాన్ పథకంలో రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున అందుకుంటున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు సమాన వాయిదాలలో అంటే విడతకు రూ.2000 చొప్పున అందుకుంటున్నారు. అయితే మీకు 19వ విడత రాలేదా..?
- Subhash Goud
- Updated on: Feb 27, 2025
- 4:35 pm
PM Kian: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్ 19వ విడత విడుదల చేసిన ప్రధాని మోదీ!
PM Kisan: కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారు. రైతులకు కూడా ఎన్నో పథకాలు ఉన్నాయి. అందులో పీఎం కిసాన్ పథకం ఒకటి. ఈ స్కీమ్లో రైతులు ఏడాదికి రూ.6000ను అందుకుంటున్నారు. అయితే ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో..
- Subhash Goud
- Updated on: Feb 24, 2025
- 6:40 pm