పీఎం కిసాన్
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) అనేది రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం కింద కోటి మంది రైతులకు సాయం అందిస్తోంది. ఈ పథకం కింద రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున సాయం అందిస్తోంది. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు సమాన వాయిదాల్లో రూ.2000 చొప్పున రైతు ఖాతాల్లో జమ చేస్తోంది మోడీ ప్రభుత్వం.
ఈ పీఎం కిసాన్ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది మోడీ సర్కార్. అదే సంవత్సరంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ మొదటి సంవత్సరానికి ఈ పథకానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్ను సమర్పించారు. పేద రైతుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. అర్హులైన రైతులు ఈ పథకం ద్వారా సాయం పొందవచ్చు. ఇది దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. ఈ పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు దేశవ్యాప్తంగా అర్హత కలిగిన రైతులందరికీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేరేలా అమలు చేస్తోంది.
PM Kisan: పీఎం కిసాన్ నుంచి మీ పేరును తొలగించారా? వాయిదా రాలేదా? ఇలా చెక్ చేసుకోండి!
PM Kisan Yojana: ప్రస్తుతం లక్షలాది మంది రైతులు పీఎం కిసాన్ యోజన 23వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. అంతకుముందు పీఎం కిసాన్ యోజన 22వ విడతను మార్చి 13న విడుదల చేశారు. ఈ విడత ద్వారా, దేశవ్యాప్తంగా 93.2 మిలియన్లకు పైగా రైతుల ఖాతాలకు..
- Subhash Goud
- Updated on: May 9, 2026
- 3:11 pm
PM Kisan: పీఎం కిసాన్ పొందే రైతులకు కేంద్రం అలర్ట్.. ఈ పని చేయకపోతే డబ్బులు కట్.. రెండు నెలలే టైమ్
పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించింది. త్వరలో 23వ విడత సొమ్మును కేంద్రం జమ చేసేందుకు సిద్దమవుతోంది. ప్రధాని మోదీ బటన్ నొక్కి రిలీజ్ చేయనున్నారు. ప్రతీసారి ప్రధాని మోదీనే స్వయంగా డబ్బులను విడుదల చేస్తున్నారు.
- Venkatrao Lella
- Updated on: May 6, 2026
- 6:58 am
PM Kisan: పీఎం కిసాన్ 23వ విడత ఎప్పుడు? రూ.2,000 మీ అకౌంట్లో పడాలంటే ఈ పనులు తప్పనిసరి!
PM Kisan 23rd Installment: పీఎం కిసాన్ 22వ విడతను మార్చి 13, 2026న ప్రధానమంత్రి విడుదల చేశారు. సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒక విడత విడుదలవుతుంది. అయితే ఇప్పుడు రాబోయే విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ విడత..
- Subhash Goud
- Updated on: May 3, 2026
- 5:48 pm
PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్రం డెడ్ లైన్.. ఏప్రిల్ 30లోగా ఈ పని చేయకపోతే డబ్బులు కట్..
పీఎం కిసాన్ లబ్దిదారులకు బిగ్ అలర్ట్. కేంద్రం ఏప్రిల్ 30 వరకే గడువు విధించింది. ఆలోపు రికార్డులను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఆలోపు పని పూర్తి చేస్తే నిలిచిపోయిన పీఎం కిసాన్ నగదు అకౌంట్లలో జమ కానున్నాయి. ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు.
- Venkatrao Lella
- Updated on: Apr 27, 2026
- 8:10 pm
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. వీరికి పీఎం కిసాన్ నిలిపివేత.. కారణం ఏంటంటే..!
PM Kisan Scheme: రైతులకు బిగ్ అలర్ట్.. ఈ రైతులకు పీఎం కిసాన్ నిధులను నిలిపివేయనుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో 22వ విడత డబ్బులు జమ చేసింది. అయితే తదుపరి విడత 23వ విడత కోసం ఎదరు చూస్తున్నారు. చాలా మందికి గత విడత డబ్బులు జమ చేలేదు ప్రభుత్వం. కొన్ని కారణాలతో వాయిదాను నిలిపివేసిన కేంద్రం..
- Subhash Goud
- Updated on: Apr 26, 2026
- 7:52 am
Annadata Sukhibhava: ‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు మీకు పడలేదా..? మార్చి 31లోగా ఈ పని చేస్తే అకౌంట్లోకి వచ్చేస్తాయి..
ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేసింది. మూడో విడత కింద రైతుల అకౌంట్లలో రూ.6 వేలు జమ చేసింది. ఇప్పటికే లబ్దిదారుల అకౌంట్లలో ఇవి జమ అయ్యాయి. అయితే కొంతమందికి జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అలాంటివారు ఏం చేయాలంటే..
- Venkatrao Lella
- Updated on: Mar 15, 2026
- 1:21 pm
PM Kisan: పీఎం కిసాన్ మీకు అందలేదా..? డోంట్ వర్రీ.. ఈ హెల్ప్లైన్ నెంబర్కు ఫిర్యాదు చేస్తే..
కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం పీఎం కిసాన్ 22వ విడత నగదును రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది. దీంతో లబ్దిదారులకు రూ.2 వేలు అందాయి. అయితే కొన్ని సమస్యల వల్ల కొంతమంది లబ్దిదారులకు డబ్బులు అందలేదు. వీళ్లు ఫిర్యాదు చేయవచ్చు.
- Venkatrao Lella
- Updated on: Mar 15, 2026
- 11:29 am
Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు మీకు వచ్చాయా..? లేదా..? ఆధార్తో సెకన్లలోనే తెలుసుకోవచ్చు.. వెబ్సైట్ ఇదే..
అన్నదాత సుఖీభవ డబ్బులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం చంద్రబాబు రైతుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ చేశారు. ఇవాళ గన్నవరంలో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి డబ్బులను విడుదల చేశారు. రైతులు తమకు డబ్బులు వచ్చాయా.. లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది ఇందులో తెలుసుకుందాం.
- Venkatrao Lella
- Updated on: Mar 13, 2026
- 7:15 pm
PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రూ.2 వేలు అకౌంట్లోకి వచ్చేశాయి.. చెక్ చేస్కోండి..
పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ ఇవాళ విడుదల చేశారు. అస్సోంలోని గువహతిలో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి డబ్బులను విడుదల చేశారు. దీంతో రైతులందరికీ అకౌంట్లోకి రూ.2 వేలు జమ అయ్యాయి. రైతులు ఎప్పటినుంచో ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు.
- Venkatrao Lella
- Updated on: Mar 13, 2026
- 5:47 pm
PM Kisan: ఈ రైతులకు షాకివ్వనున్న కేంద్రం.. పీఎం కిసాన్ డబ్బులు కట్.. అసలు కారణం ఇదే!
PM Kisan: నేడు రైతుల ఖాతాలో పీఎం కిసాన్ డబ్బులు జమ కానున్నాయి. కొంత మంది రైతులకు మాత్రం ఈ విడతను నిలిపివేస్తోంది కేంద్రం. ఈ స్కీమ్లో భాగంగా కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. కొందరి రైతులను ఈ స్కీమ్ నుంచి పూర్తిగా..
- Subhash Goud
- Updated on: Mar 13, 2026
- 1:11 pm
PM Kisan: నేడే అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. విడుదల వేళ రైతులకు కేంద్రం అలర్ట్.. మొబైల్స్కు మెస్సేజ్లు..
ప్రధాని నరేంద్ర మోదీ నేడు పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులకు కేంద్రం కీలక అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు సూచనలు జారీ చేస్తూ లబ్దిదారుల మొబైల్స్కు మెస్సేజ్లు పంపుతోంది. ఈ మెస్సేజ్లో ఏముందో ఒకసారి చూద్దాం.
- Venkatrao Lella
- Updated on: Mar 13, 2026
- 6:30 am
Andhra Pradesh: ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి రూ.6 వేలు.. చెక్ చేస్కోండి
ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బుల విడుదలపై క్లారిటీ ఇచ్చింది. శుక్రవారం గన్నవరంలో జరిగే సభలో సీఎం చంద్రబాబు ఆ స్కీమ్ డబ్బలును విడుదల చేయున్నారు. ఈ మేరకు ప్రభుత్వం షెడ్యల్ ఖరారు చేసింది. అలాగే పీఎం కిసాన్ డబ్బులు కూడా 13వ తేదీన విడుదల కానున్నాయి.
- Venkatrao Lella
- Updated on: Mar 12, 2026
- 5:50 pm