పీఎం కిసాన్
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) అనేది రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం కింద కోటి మంది రైతులకు సాయం అందిస్తోంది. ఈ పథకం కింద రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున సాయం అందిస్తోంది. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు సమాన వాయిదాల్లో రూ.2000 చొప్పున రైతు ఖాతాల్లో జమ చేస్తోంది మోడీ ప్రభుత్వం.
ఈ పీఎం కిసాన్ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది మోడీ సర్కార్. అదే సంవత్సరంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ మొదటి సంవత్సరానికి ఈ పథకానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్ను సమర్పించారు. పేద రైతుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. అర్హులైన రైతులు ఈ పథకం ద్వారా సాయం పొందవచ్చు. ఇది దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. ఈ పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు దేశవ్యాప్తంగా అర్హత కలిగిన రైతులందరికీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేరేలా అమలు చేస్తోంది.
PM Kisan: ఈ తప్పులు చేసినవారికి పీఎం కిసాన్ కట్.. రైతులకు కేంద్రం అలర్ట్.. మళ్లీ ఏం చేయాలంటే..?
కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ నగదు జమ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ నెలాఖరులో లేదా మార్చి తొలివారంలో పడే అవకాశముంది. అయితే కొన్ని కారణాల వల్ల మీకు డబ్బులు జమ కాకపోతే టెన్షన్ పడకండి. చిన్న చిన్న తప్పుల వల్ల నగదు పడకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేాయాలంటే..
- Venkatrao Lella
- Updated on: Feb 16, 2026
- 10:48 am
PM Kisan: పీఎం కిసాన్ విడుదలపై బిగ్ అప్డేట్.. డేట్ ఫిక్స్ చేసిన కేంద్రం.. అకౌంట్లోకి రూ.2 వేలు ఎప్పుడంటే..?
పీఎం కిసాన్ లబ్దిదారులు కేంద్రం తీపికబురు అందించింది. పీఎం కిసాన్ నిధులను రైతుల బ్యాంక్ అకౌంట్లోకి విడుదల చేసేందుకు ముహూర్తం ఖారారు చేసింది. మార్చి తొలి వారంలో నగదును విడుదల చేయనుందని తెలుస్తోంది. దీంతో రైతులందరూ ఈ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
- Venkatrao Lella
- Updated on: Feb 15, 2026
- 10:31 am
PM Kisan: 30 లక్షల మంది రైతులకు నిలిచిపోనున్న పీఎం కిసాన్ సాయం.. ఎందుకో తెలుసా?
PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలలో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. ఇందులో ఏడాదికి 6 వేల రూపాయల చొప్పున ఇది కూడా మూడు వాయిదాలలో అందుకుంటున్నారు రైతులు. అయితే ఇప్పుడు 22వ విడత రాక కోసం ఎదురు చూస్తున్నారు రైతులు..
- Subhash Goud
- Updated on: Feb 13, 2026
- 10:40 am
Rythu Bharosa: పీఎం కిసాన్, రైతు భరోసా నిధుల విడుదలకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి ఎప్పుడంటే..? ముహూర్తం ఫిక్స్
తెలంగాణలోని రైతులకు డబుల్ బొనాంజా అందనుంది. త్వరలోనే భారీగా అకౌంట్లోకి డబ్బులు జమ కానున్నాయి. పీఎం కిసాన్, రైతు భరోసా నిధులు ఒకేసారి విడుదల కానున్నాయని తెలుస్తోంది. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తవ్వడంతో త్వరలోనే పీఎం కిసాన్ విడుదల చేయనుందని తెలుస్తోంది.
- Venkatrao Lella
- Updated on: Feb 4, 2026
- 7:11 am
PM Kisan Scheme: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ 22వ విడత వచ్చేది అప్పుడేనా..?
PM Kisan Scheme 22 Installment: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అందులో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. ఇప్పటి వరకు రైతులు 21వ విడత డబ్బులు అందుకున్నారు. ఇప్పుడు 22వ విడత రావాల్సి ఉంది..
- Subhash Goud
- Updated on: Feb 2, 2026
- 6:00 pm
PM Kisan: ఈ పని చేయకుంటే అకౌంట్లో రూ.2000 రావు.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇంటి నుంచే..
PM Kisan: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అందులో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. రైతులకు ఏడాదికి 6000 రూపాయల చొప్పున రైతు ఖాతాలో జమ చేస్తోంది. అయితే రైతులు ఈ ఒక్క పని చేయకుంటే వచ్చే 22వ విడత అందదని గుర్తించుకోండి. అయితే స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇంట్లోనే ఈ పని చేయవచ్చు..
- Subhash Goud
- Updated on: Jan 9, 2026
- 3:10 pm
Budget 2026: ఈ బడ్జెట్లో రైతులకు శుభవార్త రానుందా? పీఎం కిసాన్ సాయం రూ.10 వేలకు పెరగనుందా?
Budget 2026 PM Kisan Yojna: ఈ బడ్జెట్లో రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పీఎం కిసాన్ నిధుల గురించి బడ్జెట్లో ఎలాంటి ప్రకటన వస్తుందనే దానిపై ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ వార్షిక బడ్జెట్లో పీఎం కిసాన్ సాయం పెంచుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రైతులకు ఏడాదికి 6000 రూపాయల చొప్పున అందిస్తోంది. అయితే..
- Subhash Goud
- Updated on: Jan 7, 2026
- 2:37 pm
రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలో డబ్బులు పడేది అప్పుడే.. ఒక్కొక్కరికి..
PM Kisan: పీఎం కిసాన్ 22వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ స్కీమ్ 22వ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 2026 నాటికి మీ ఖాతాల్లో రూ.2,000 జమ అయ్యే అవకాశం ఉంది. అయితే మీ e-KYC, భూమి రికార్డుల అప్డేట్ పూర్తి కాకపోతే డబ్బులు రావు. పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Krishna S
- Updated on: Jan 2, 2026
- 3:04 pm
PM Kisan: కీలక అప్డేట్.. పీఎం కిసాన్ 22వ విడత ఎప్పుడో తెలుసా?
PM Kisan Samman Nidhi Scheme: ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఇప్పటివరకు మొత్తం 21 వాయిదాలు విడుదలయ్యాయి. ఇప్పుడు ఈ పథకంతో అనుబంధించిన రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 22వ విడత వంతు వచ్చింది. 9 కోట్లకు పైగా అర్హత కలిగిన రైతులు..
- Subhash Goud
- Updated on: Dec 25, 2025
- 3:07 pm
PM Kisan: పీఎం కిసాన్ డబ్బు రెట్టింపు అవుతుందా? పార్లమెంట్లో క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన ఒక ప్రధాన ప్రశ్న రైతులలో విస్తృతంగా చర్చ కొనసాగుతోంది. ఈ పథకం వార్షిక మొత్తాన్ని రూ.6,000 నుండి రూ.12,000 కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోందా? డిసెంబర్ 2024లో పార్లమెంటరీ స్టాండింగ్..
- Subhash Goud
- Updated on: Dec 13, 2025
- 11:02 am
PM Kisan: 21వ విడతకు ముందు 70 లక్షల మంది రైతుల పేర్లను తొలగించిన కేంద్రం.. ఎందుకో తెలుసా?
PM Kisan Scheme: పీఎం కిసాన్ మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులను గుర్తిస్తాయి. ఆదాయ పరిమితి పరిధిలోకి రాని రైతులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికైన ప్రతినిధులు, రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ నెలవారీ పెన్షన్ పొందుతున్నవారు..
- Subhash Goud
- Updated on: Nov 19, 2025
- 4:46 pm
PM Kisan: రైతన్నలకు గుడ్న్యూస్.. 19న ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు.. వారికి రూ.4 వేలు!
PM Kisan 21st Installment{ ప్రతి సంవత్సరం లబ్ధిదారులు పీఎం కిసాన్ పథకం కింద మొత్తం రూ. 6,000 అందుకుంటారు. ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున మూడు వాయిదాలలో చెల్లిస్తారు. ఈ సంవత్సరం పథకం ధృవీకరణ ప్రక్రియ చాలా కఠినంగా..
- Subhash Goud
- Updated on: Nov 18, 2025
- 8:00 am