పీఎం కిసాన్
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) అనేది రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం కింద కోటి మంది రైతులకు సాయం అందిస్తోంది. ఈ పథకం కింద రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున సాయం అందిస్తోంది. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు సమాన వాయిదాల్లో రూ.2000 చొప్పున రైతు ఖాతాల్లో జమ చేస్తోంది మోడీ ప్రభుత్వం.
ఈ పీఎం కిసాన్ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది మోడీ సర్కార్. అదే సంవత్సరంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ మొదటి సంవత్సరానికి ఈ పథకానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్ను సమర్పించారు. పేద రైతుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. అర్హులైన రైతులు ఈ పథకం ద్వారా సాయం పొందవచ్చు. ఇది దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. ఈ పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు దేశవ్యాప్తంగా అర్హత కలిగిన రైతులందరికీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేరేలా అమలు చేస్తోంది.
Annadata Sukhibhava: ‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు మీకు పడలేదా..? మార్చి 31లోగా ఈ పని చేస్తే అకౌంట్లోకి వచ్చేస్తాయి..
ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేసింది. మూడో విడత కింద రైతుల అకౌంట్లలో రూ.6 వేలు జమ చేసింది. ఇప్పటికే లబ్దిదారుల అకౌంట్లలో ఇవి జమ అయ్యాయి. అయితే కొంతమందికి జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అలాంటివారు ఏం చేయాలంటే..
- Venkatrao Lella
- Updated on: Mar 15, 2026
- 1:21 pm
PM Kisan: పీఎం కిసాన్ మీకు అందలేదా..? డోంట్ వర్రీ.. ఈ హెల్ప్లైన్ నెంబర్కు ఫిర్యాదు చేస్తే..
కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం పీఎం కిసాన్ 22వ విడత నగదును రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది. దీంతో లబ్దిదారులకు రూ.2 వేలు అందాయి. అయితే కొన్ని సమస్యల వల్ల కొంతమంది లబ్దిదారులకు డబ్బులు అందలేదు. వీళ్లు ఫిర్యాదు చేయవచ్చు.
- Venkatrao Lella
- Updated on: Mar 15, 2026
- 11:29 am
Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు మీకు వచ్చాయా..? లేదా..? ఆధార్తో సెకన్లలోనే తెలుసుకోవచ్చు.. వెబ్సైట్ ఇదే..
అన్నదాత సుఖీభవ డబ్బులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం చంద్రబాబు రైతుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ చేశారు. ఇవాళ గన్నవరంలో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి డబ్బులను విడుదల చేశారు. రైతులు తమకు డబ్బులు వచ్చాయా.. లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది ఇందులో తెలుసుకుందాం.
- Venkatrao Lella
- Updated on: Mar 13, 2026
- 7:15 pm
PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రూ.2 వేలు అకౌంట్లోకి వచ్చేశాయి.. చెక్ చేస్కోండి..
పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ ఇవాళ విడుదల చేశారు. అస్సోంలోని గువహతిలో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి డబ్బులను విడుదల చేశారు. దీంతో రైతులందరికీ అకౌంట్లోకి రూ.2 వేలు జమ అయ్యాయి. రైతులు ఎప్పటినుంచో ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు.
- Venkatrao Lella
- Updated on: Mar 13, 2026
- 5:47 pm
PM Kisan: ఈ రైతులకు షాకివ్వనున్న కేంద్రం.. పీఎం కిసాన్ డబ్బులు కట్.. అసలు కారణం ఇదే!
PM Kisan: నేడు రైతుల ఖాతాలో పీఎం కిసాన్ డబ్బులు జమ కానున్నాయి. కొంత మంది రైతులకు మాత్రం ఈ విడతను నిలిపివేస్తోంది కేంద్రం. ఈ స్కీమ్లో భాగంగా కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. కొందరి రైతులను ఈ స్కీమ్ నుంచి పూర్తిగా..
- Subhash Goud
- Updated on: Mar 13, 2026
- 1:11 pm
PM Kisan: నేడే అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. విడుదల వేళ రైతులకు కేంద్రం అలర్ట్.. మొబైల్స్కు మెస్సేజ్లు..
ప్రధాని నరేంద్ర మోదీ నేడు పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులకు కేంద్రం కీలక అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు సూచనలు జారీ చేస్తూ లబ్దిదారుల మొబైల్స్కు మెస్సేజ్లు పంపుతోంది. ఈ మెస్సేజ్లో ఏముందో ఒకసారి చూద్దాం.
- Venkatrao Lella
- Updated on: Mar 13, 2026
- 6:30 am
Andhra Pradesh: ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి రూ.6 వేలు.. చెక్ చేస్కోండి
ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బుల విడుదలపై క్లారిటీ ఇచ్చింది. శుక్రవారం గన్నవరంలో జరిగే సభలో సీఎం చంద్రబాబు ఆ స్కీమ్ డబ్బలును విడుదల చేయున్నారు. ఈ మేరకు ప్రభుత్వం షెడ్యల్ ఖరారు చేసింది. అలాగే పీఎం కిసాన్ డబ్బులు కూడా 13వ తేదీన విడుదల కానున్నాయి.
- Venkatrao Lella
- Updated on: Mar 12, 2026
- 5:50 pm
PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయా..? లేదా..? ఈ యాప్ ద్వారా సెకన్లలోనే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే..?
పీఎం కిసాన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. ఈ నెల 13వ తేదీన పీఎం కిసాన్ నగదు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. అయితే పీఎం కిసాన్ మీకు వస్తుందో.. రాదో యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
- Venkatrao Lella
- Updated on: Mar 11, 2026
- 7:56 am
PM Kisan: రైతులకు కేంద్రం నుంచి బ్యాడ్న్యూస్.. వీరికి పీఎం కిసాన్ కట్.. ఈ సారి లేనట్లే..
త్వరలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నగదును జమ చేయనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రం ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. ఈ నెల 13న అకౌంట్లలోకి విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ అయింది. ఈ క్రమంలో లబ్దిదారులకు కేంద్రం షాకిచ్చింది.
- Venkatrao Lella
- Updated on: Mar 10, 2026
- 3:16 pm
PM Kisan: పీఎం కిసాన్పై బిగ్ అప్డేట్.. రైతుల అకౌంట్లోకి జమ అయ్యేది అప్పుడే.. కేంద్రం నుంచి క్లారిటీ
పీఎం కిసాన్ సాయం కోసం చూస్తున్నారా..? రూ.2 వేలు ఎప్పుడు అకౌంట్లో పడతాయా అని అనుకుంటున్నారా..? గత ఏడాది నవంబర్లో 21వ విడత నగదు జమ కాగా.. 22వ విడత ఎప్పుడు పడతాయా అని రైతులు నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చింది.
- Venkatrao Lella
- Updated on: Mar 8, 2026
- 12:31 pm
PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు బ్యాడ్ న్యూస్.. వీరికి ఈ సారి రూ.2 వేలు కట్.. కేంద్రం షాకింగ్ డెసిషన్
పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అనర్హులుగా తేలిన లబ్దిదారులకు డబ్బులు కట్ చేస్తోంది. త్వరలో కేంద్రం తొలి విడత క్రింద రూ.2 వేలు జమ చేయునుండగా.. దీని కంటే ముందు వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. అందుకే నిధుల విడుదల ఆలస్యం అవుతోంది.
- Venkatrao Lella
- Updated on: Mar 5, 2026
- 10:58 am
PM Kisan: పీఎం కిసాన్లో రైతుల పేర్లను తొలగిస్తున్న కేంద్రం.. 22వ విడత ఆలస్యం అందుకేనా?
PM Kisan: మీ భూమి యాజమాన్య వివరాలను రాష్ట్ర అధికారులు సరిగ్గా నవీకరించి, ధృవీకరించాలి. అలాగే భూ రికార్డుల్లో మీ పేరు కనిపించకపోతే భూ పత్రాలతో స్థానిక తహసీల్దార్ లేదా వ్యవసాయ కార్యాలయానికి వెళ్లండి. ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమి కొనుగోలు చేసిన రైతులను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు..
- Subhash Goud
- Updated on: Mar 4, 2026
- 4:12 pm