AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీఎం కిసాన్‌

పీఎం కిసాన్‌

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) అనేది రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం కింద కోటి మంది రైతులకు సాయం అందిస్తోంది. ఈ పథకం కింద రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున సాయం అందిస్తోంది. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు సమాన వాయిదాల్లో రూ.2000 చొప్పున రైతు ఖాతాల్లో జమ చేస్తోంది మోడీ ప్రభుత్వం.

ఈ పీఎం కిసాన్‌ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది మోడీ సర్కార్‌. అదే సంవత్సరంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ మొదటి సంవత్సరానికి ఈ పథకానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్‌ను సమర్పించారు. పేద రైతుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. అర్హులైన రైతులు ఈ పథకం ద్వారా సాయం పొందవచ్చు. ఇది దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. ఈ పీఎం కిసాన్‌ పథకం ప్రయోజనాలు దేశవ్యాప్తంగా అర్హత కలిగిన రైతులందరికీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేరేలా అమలు చేస్తోంది.

ఇంకా చదవండి

PM Kisan: రైతులకు కేంద్రం నుంచి బ్యాడ్‌న్యూస్.. వీరికి పీఎం కిసాన్ కట్.. ఈ సారి లేనట్లే..

త్వరలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నగదును జమ చేయనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రం ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. ఈ నెల 13న అకౌంట్లలోకి విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ అయింది. ఈ క్రమంలో లబ్దిదారులకు కేంద్రం షాకిచ్చింది.

PM Kisan: పీఎం కిసాన్‌పై బిగ్ అప్డేట్.. రైతుల అకౌంట్లోకి జమ అయ్యేది అప్పుడే.. కేంద్రం నుంచి క్లారిటీ

పీఎం కిసాన్ సాయం కోసం చూస్తున్నారా..? రూ.2 వేలు ఎప్పుడు అకౌంట్లో పడతాయా అని అనుకుంటున్నారా..? గత ఏడాది నవంబర్‌లో 21వ విడత నగదు జమ కాగా.. 22వ విడత ఎప్పుడు పడతాయా అని రైతులు నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చింది.

PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు బ్యాడ్ న్యూస్.. వీరికి ఈ సారి రూ.2 వేలు కట్.. కేంద్రం షాకింగ్ డెసిషన్

పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అనర్హులుగా తేలిన లబ్దిదారులకు డబ్బులు కట్ చేస్తోంది. త్వరలో కేంద్రం తొలి విడత క్రింద రూ.2 వేలు జమ చేయునుండగా.. దీని కంటే ముందు వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. అందుకే నిధుల విడుదల ఆలస్యం అవుతోంది.

PM Kisan: పీఎం కిసాన్‌లో రైతుల పేర్లను తొలగిస్తున్న కేంద్రం.. 22వ విడత ఆలస్యం అందుకేనా?

PM Kisan: మీ భూమి యాజమాన్య వివరాలను రాష్ట్ర అధికారులు సరిగ్గా నవీకరించి, ధృవీకరించాలి. అలాగే భూ రికార్డుల్లో మీ పేరు కనిపించకపోతే భూ పత్రాలతో స్థానిక తహసీల్దార్ లేదా వ్యవసాయ కార్యాలయానికి వెళ్లండి. ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమి కొనుగోలు చేసిన రైతులను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు..

PM Kisan: రైతులకు షాకింగ్‌ న్యూస్‌.. పీఎం కిసాన్‌ 22వ విడత రాకముందే లక్షలాది మంది పేర్ల తొలగింపు!

PM Kisan Scheme: ఈ పీఎం కిసాన్ పథకంలో పారదర్శకతను నిర్ధారించడానికి ప్రభుత్వం కాలానుగుణంగా లబ్ధిదారుల జాబితాను నవీకరిస్తుంది. అధికారిక పోర్టల్‌లో అందించిన సమాచారం ప్రకారం, తొలగింపుకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది భూమి యాజమాన్యానికి సంబంధించినది. ఫిబ్రవరి నెల..

PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు కొత్త రూల్.. ఈ పని చేయకపోతే డబ్బులు కట్.. కేంద్రం నిబంధన

పీఎం కిసాన్ నగదును త్వరలో రైతుల అకౌంట్లో కేంద్రం జమ చేయనుందని తెలుస్తోంది. హోలీ కానుకగా మార్చి 3వ తేదీకి ముందే బ్యాంక్ ఖాతాల్లో వేయనుందని వార్తలు వస్తున్నాయి. దీంతో రైతులు రూ.2 వేల కోసం ఎదురుచేస్తున్నారు. అయితే ఈ నగదు అందుకోవాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ అవసరం.

PM Kisan: రైతులకు కేంద్రం భారీ శుభవార్త.. హోలీకి ముందే అకౌంట్లోకి డబ్బులు

పీఎం కిసాన్ లబ్దిదారులకు శుభవార్త. నగదు జమ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. హోలీకి ముందే రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సాయం జమ కానున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు రైతుల అకౌంట్లలో రూ.2 వేలు పడనున్నాయి. ఈ నగదు పడాలంటే ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి.

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 22వ విడత వచ్చేది అప్పుడేనా..?

PM Kisan Scheme: రైతుల కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 21వ విడత వరకు డబ్బులు అందగా, ఇప్పుడు 22వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కేంద్రం ప్రతి ఏడాది..

PM Kisan: ఈ నెలాఖారులో రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సాయం.. మీకు వస్తాయో.. రావో సెకన్లలోనే ఇలా తెలుసుకోండి..

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఫిబ్రవరి చివరి వారంలో పీఎం కిసాన్ నగదు జమ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు 22వ విడతగా రైతుల అకౌంట్లో రూ.2 వేలు జమ చేయనుంది. ఈ డబ్బలుు మీ అకౌంట్లో పడతాయా.. లేదా అనేది సులువుగా తెలుసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.

PM Kisan: ఈ తప్పులు చేసినవారికి పీఎం కిసాన్ కట్.. రైతులకు కేంద్రం అలర్ట్.. మళ్లీ ఏం చేయాలంటే..?

కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ నగదు జమ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ నెలాఖరులో లేదా మార్చి తొలివారంలో పడే అవకాశముంది. అయితే కొన్ని కారణాల వల్ల మీకు డబ్బులు జమ కాకపోతే టెన్షన్ పడకండి. చిన్న చిన్న తప్పుల వల్ల నగదు పడకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేాయాలంటే..

PM Kisan: పీఎం కిసాన్ విడుదలపై బిగ్ అప్డేట్.. డేట్ ఫిక్స్ చేసిన కేంద్రం.. అకౌంట్లోకి రూ.2 వేలు ఎప్పుడంటే..?

పీఎం కిసాన్ లబ్దిదారులు కేంద్రం తీపికబురు అందించింది. పీఎం కిసాన్ నిధులను రైతుల బ్యాంక్ అకౌంట్లోకి విడుదల చేసేందుకు ముహూర్తం ఖారారు చేసింది. మార్చి తొలి వారంలో నగదును విడుదల చేయనుందని తెలుస్తోంది. దీంతో రైతులందరూ ఈ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

PM Kisan: 30 లక్షల మంది రైతులకు నిలిచిపోనున్న పీఎం కిసాన్‌ సాయం.. ఎందుకో తెలుసా?

PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలలో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. ఇందులో ఏడాదికి 6 వేల రూపాయల చొప్పున ఇది కూడా మూడు వాయిదాలలో అందుకుంటున్నారు రైతులు. అయితే ఇప్పుడు 22వ విడత రాక కోసం ఎదురు చూస్తున్నారు రైతులు..