పీఎం కిసాన్
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) అనేది రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం కింద కోటి మంది రైతులకు సాయం అందిస్తోంది. ఈ పథకం కింద రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున సాయం అందిస్తోంది. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు సమాన వాయిదాల్లో రూ.2000 చొప్పున రైతు ఖాతాల్లో జమ చేస్తోంది మోడీ ప్రభుత్వం.
ఈ పీఎం కిసాన్ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది మోడీ సర్కార్. అదే సంవత్సరంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ మొదటి సంవత్సరానికి ఈ పథకానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్ను సమర్పించారు. పేద రైతుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. అర్హులైన రైతులు ఈ పథకం ద్వారా సాయం పొందవచ్చు. ఇది దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. ఈ పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు దేశవ్యాప్తంగా అర్హత కలిగిన రైతులందరికీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేరేలా అమలు చేస్తోంది.
PM Kisan: రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.2 వేలు.. ఎప్పుడంటే..!
పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ సొమ్ము అకౌంట్లో ఎప్పుడు పడుతుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కానుండటంతో రైతులు సాయం కోసం చూస్తున్నారు. మార్చిలో ప్రధాని మోదీ 22వ విడతను అందించారు.
- Venkatrao Lella
- Updated on: Jun 15, 2026
- 10:32 am
PM Kisan: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ సాయం అందించేందుకు సిద్దమవుతోంది. దీంతో దేశంలోని రైతులందరూ దీని కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నగదు అందుకోవాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఆన్లైన్లో సులభంగా కేవైసీ పూర్తి చేయవచ్చు. అదెలా అనేది చూద్దాం.
- Venkatrao Lella
- Updated on: Jun 12, 2026
- 9:23 pm
PM Kisan: కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే అకౌంట్లోకి రూ.2 వేలు..! అప్లై చేసుకోండిలా..
కేంద్ర ప్రభుత్వం రైతులకు త్వరలో గుడ్ న్యూస్ తెలపనుంది. పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ ఇవ్వనుంది. ఇప్పటివరకు 22 విడదల సాయం అందించగా.. త్వరలో 23వ విడత జమ చేసేందుకు సిద్దమవుతోంది. జులైలో తర్వాతి ఇన్స్టాల్మెంట్ పంపిణీ చేయనుందని తెలుస్తోంది.
- Venkatrao Lella
- Updated on: Jun 11, 2026
- 9:08 pm
PM Kisan: పీఎం కిసాన్ నగదు అకౌంట్లో పడటం లేదా..? రైతులకు కేంద్రం అలర్ట్.. ఈ పని చేస్తేనే..
పీఎం కిసాన్ నగదు అకౌంట్లో పడటం లేదని చాలామంది ఆందోళన పడుతుంటారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల నగదు జమ కాకపోవచ్చు. మీరు కొన్ని పనులు పూర్తి చేయడం వల్ల పీఎం కిసాన్ నగదు పొందే అవకాశాలు ఉంటాయి. అవేంటి అనేది చూద్దాం.
- Venkatrao Lella
- Updated on: Jun 5, 2026
- 7:41 pm
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. ఈ పనిని జూన్ 30లోగా చేయండి..!
PM Kisan Scheme: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రాబోయే విడతల ప్రయోజనాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా అందుకునేందుకు, జిల్లాలోని పీఎం కిసాన్ లబ్ధిదారులందరూ తమ బయోమెట్రిక్ ఇ-కేవైసీని సకాలంలో పూర్తి చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అలాగే రైతులు..
- Subhash Goud
- Updated on: May 23, 2026
- 9:00 pm
PM Kisan: పీఎం కిసాన్ సాయం పొందే భార్యాభర్తలకు షాకింగ్.. డబ్బులు కట్..!
PM Kisan: రైతులు పీఎం-కిసాన్ పోర్టల్ను సందర్శించడం ద్వారా ఇంటి నుంచే తమ వాయిదాల సమాచారాన్ని చూసుకోవచ్చు. దీనికోసం వెబ్సైట్లోని 'బెనిఫిషియరీ స్టేటస్' విభాగానికి వెళ్లి, మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయండి..
- Subhash Goud
- Updated on: May 17, 2026
- 7:43 am
PM Kisan: పీఎం కిసాన్ నుంచి మీ పేరును తొలగించారా? వాయిదా రాలేదా? ఇలా చెక్ చేసుకోండి!
PM Kisan Yojana: ప్రస్తుతం లక్షలాది మంది రైతులు పీఎం కిసాన్ యోజన 23వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. అంతకుముందు పీఎం కిసాన్ యోజన 22వ విడతను మార్చి 13న విడుదల చేశారు. ఈ విడత ద్వారా, దేశవ్యాప్తంగా 93.2 మిలియన్లకు పైగా రైతుల ఖాతాలకు..
- Subhash Goud
- Updated on: May 9, 2026
- 3:11 pm
PM Kisan: పీఎం కిసాన్ పొందే రైతులకు కేంద్రం అలర్ట్.. ఈ పని చేయకపోతే డబ్బులు కట్.. రెండు నెలలే టైమ్
పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించింది. త్వరలో 23వ విడత సొమ్మును కేంద్రం జమ చేసేందుకు సిద్దమవుతోంది. ప్రధాని మోదీ బటన్ నొక్కి రిలీజ్ చేయనున్నారు. ప్రతీసారి ప్రధాని మోదీనే స్వయంగా డబ్బులను విడుదల చేస్తున్నారు.
- Venkatrao Lella
- Updated on: May 6, 2026
- 6:58 am
PM Kisan: పీఎం కిసాన్ 23వ విడత ఎప్పుడు? రూ.2,000 మీ అకౌంట్లో పడాలంటే ఈ పనులు తప్పనిసరి!
PM Kisan 23rd Installment: పీఎం కిసాన్ 22వ విడతను మార్చి 13, 2026న ప్రధానమంత్రి విడుదల చేశారు. సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒక విడత విడుదలవుతుంది. అయితే ఇప్పుడు రాబోయే విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ విడత..
- Subhash Goud
- Updated on: May 3, 2026
- 5:48 pm
PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్రం డెడ్ లైన్.. ఏప్రిల్ 30లోగా ఈ పని చేయకపోతే డబ్బులు కట్..
పీఎం కిసాన్ లబ్దిదారులకు బిగ్ అలర్ట్. కేంద్రం ఏప్రిల్ 30 వరకే గడువు విధించింది. ఆలోపు రికార్డులను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఆలోపు పని పూర్తి చేస్తే నిలిచిపోయిన పీఎం కిసాన్ నగదు అకౌంట్లలో జమ కానున్నాయి. ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు.
- Venkatrao Lella
- Updated on: Apr 27, 2026
- 8:10 pm
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. వీరికి పీఎం కిసాన్ నిలిపివేత.. కారణం ఏంటంటే..!
PM Kisan Scheme: రైతులకు బిగ్ అలర్ట్.. ఈ రైతులకు పీఎం కిసాన్ నిధులను నిలిపివేయనుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో 22వ విడత డబ్బులు జమ చేసింది. అయితే తదుపరి విడత 23వ విడత కోసం ఎదరు చూస్తున్నారు. చాలా మందికి గత విడత డబ్బులు జమ చేలేదు ప్రభుత్వం. కొన్ని కారణాలతో వాయిదాను నిలిపివేసిన కేంద్రం..
- Subhash Goud
- Updated on: Apr 26, 2026
- 7:52 am
Annadata Sukhibhava: ‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు మీకు పడలేదా..? మార్చి 31లోగా ఈ పని చేస్తే అకౌంట్లోకి వచ్చేస్తాయి..
ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేసింది. మూడో విడత కింద రైతుల అకౌంట్లలో రూ.6 వేలు జమ చేసింది. ఇప్పటికే లబ్దిదారుల అకౌంట్లలో ఇవి జమ అయ్యాయి. అయితే కొంతమందికి జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అలాంటివారు ఏం చేయాలంటే..
- Venkatrao Lella
- Updated on: Mar 15, 2026
- 1:21 pm