
పీఎం కిసాన్
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) అనేది రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం కింద కోటి మంది రైతులకు సాయం అందిస్తోంది. ఈ పథకం కింద రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున సాయం అందిస్తోంది. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు సమాన వాయిదాల్లో రూ.2000 చొప్పున రైతు ఖాతాల్లో జమ చేస్తోంది మోడీ ప్రభుత్వం.
ఈ పీఎం కిసాన్ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది మోడీ సర్కార్. అదే సంవత్సరంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ మొదటి సంవత్సరానికి ఈ పథకానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్ను సమర్పించారు. పేద రైతుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. అర్హులైన రైతులు ఈ పథకం ద్వారా సాయం పొందవచ్చు. ఇది దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. ఈ పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు దేశవ్యాప్తంగా అర్హత కలిగిన రైతులందరికీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేరేలా అమలు చేస్తోంది.
PM Kisan: ఈ రైతులకు షాకివ్వనున్న కేంద్రం.. ఇక వీరికి పీఎం కిసాన్ స్కీమ్ రాదు
PM Kisan Scheme: మీడియా నివేదికల ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 20న బీహార్లోని మోతీహరిని సందర్శించవచ్చు. అదే రోజున ఆయన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడతను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, ప్రభుత్వం ఇంకా అధికారికంగా..
- Subhash Goud
- Updated on: Jul 12, 2025
- 1:00 pm
PM Kisan: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్ 20వ విడత వచ్చేది అప్పుడే..!
PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది భారతదేశంలోని రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.6,000 జమ చేస్తుంది. అంటే, ఈ రూ.6,000..
- Subhash Goud
- Updated on: Jul 1, 2025
- 3:22 pm
PM Kisan: పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా…? ఇలా చెక్ చేసుకోండి!
PM Kisan Scheme: ప్రభుత్వం ఈ పథకం ఒక విడతను ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల ఖాతాకు పంపుతుంది. 19వ విడతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫిబ్రవరి 2025లో విడుదల చేశారు. ఇప్పుడు నాలుగు నెలలు పూర్తవుతున్నాయి. 20వ విడతను జూన్ 2025లో రైతుల..
- Subhash Goud
- Updated on: Jun 4, 2025
- 1:02 pm
PM Kisan Scheme: పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా..?
PM Kisan: కేంద్రంలోని మోడీ సర్కార్ రైతులకు ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి.ఈ పథకం కింద రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున అందుకుంటున్నారు. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2000 చొప్పున కేంద్రం అందిస్తోంది. అయితే ఇప్పుడు 20వ విడత రావాల్సి ఉంది..
- Subhash Goud
- Updated on: Apr 3, 2025
- 4:16 pm
PM Kisan: రైతులకు అలర్ట్.. మీకు పీఎం కిసాన్ 19వ విడత రాలేదా..? ఈ కారణం కావచ్చు.. ఇలా చేయండి!
PM Kisan e-KYC: రైతుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న ఈ పీఎం కిసాన్ పథకంలో రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున అందుకుంటున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు సమాన వాయిదాలలో అంటే విడతకు రూ.2000 చొప్పున అందుకుంటున్నారు. అయితే మీకు 19వ విడత రాలేదా..?
- Subhash Goud
- Updated on: Feb 27, 2025
- 4:35 pm
PM Kian: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్ 19వ విడత విడుదల చేసిన ప్రధాని మోదీ!
PM Kisan: కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారు. రైతులకు కూడా ఎన్నో పథకాలు ఉన్నాయి. అందులో పీఎం కిసాన్ పథకం ఒకటి. ఈ స్కీమ్లో రైతులు ఏడాదికి రూ.6000ను అందుకుంటున్నారు. అయితే ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో..
- Subhash Goud
- Updated on: Feb 24, 2025
- 6:40 pm