AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీఎం కిసాన్‌

పీఎం కిసాన్‌

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) అనేది రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం కింద కోటి మంది రైతులకు సాయం అందిస్తోంది. ఈ పథకం కింద రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున సాయం అందిస్తోంది. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు సమాన వాయిదాల్లో రూ.2000 చొప్పున రైతు ఖాతాల్లో జమ చేస్తోంది మోడీ ప్రభుత్వం.

ఈ పీఎం కిసాన్‌ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది మోడీ సర్కార్‌. అదే సంవత్సరంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ మొదటి సంవత్సరానికి ఈ పథకానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్‌ను సమర్పించారు. పేద రైతుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. అర్హులైన రైతులు ఈ పథకం ద్వారా సాయం పొందవచ్చు. ఇది దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. ఈ పీఎం కిసాన్‌ పథకం ప్రయోజనాలు దేశవ్యాప్తంగా అర్హత కలిగిన రైతులందరికీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేరేలా అమలు చేస్తోంది.

ఇంకా చదవండి

PM Kisan: ఈ ఐదు తప్పులు చేస్తే పీఎం కిసాన్ సాయం కట్.. రైతులకు కేంద్రం సూచనలు.

జూన్ 20వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులను విడుదల చేసింది. కానీ ఇప్పటికీ చాలామంది రైతుల ఖాతాల్లో నిధులు జమ కాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు నిధులు జమ అవుతాయా అని రైతులు ఎదురుచూస్తున్నారు. డబ్బులు నిలిచిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఈ మూడు పనులు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్.. 10 రోజుల్లోగా..

అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఇటీవల రూ.5 వేలు రైతుల అకౌంట్లలో జమ చేసింది. అయితే కొంతమందికి ఈ డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారేమోనని టెన్షన్ పడుతున్నారు. కొన్ని కారణాల వల్ల నిధులు ఆగిపోవచ్చు.

PM Kisan: పీఎం కిసాన్ నగదు మీ అకౌంట్లో పడలేదా..? ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..

జూన్ 20వ తేదీన పీఎం కిసాన్ నిధులను కేంద్రం విడుదల చేసింది. దీంతో లబ్దిదారులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2 వేలు జమ అయ్యాయి. అయితే ఈ పథకం నిధులు మీ అకౌంట్లో పడకపోతే సులువుగా ఫిర్యాదు చేయవచ్చు. కారణాలు ఏంటనేది తెలసుకోవచ్చు.

Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు భారీ శుభవార్త.. ఒకేసారి అకౌంట్లోకి రూ.7 వేలు.. ఈ రోజే..

ఏపీలోని రైతులకు సూపర్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ పీఎం కిసాన్ నిధులను రిలీజ్ చేయనుండగా.. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది. దీంతో రైతుల బ్యాంకు ఖాతాల్లో ఒకేసారి రూ.7 వేలు జమ కానున్నాయి.

PM Kisan: రైతులందరి అకౌంట్లోకి రూ.2 వేలు.. కేంద్రం నుంచి సాయం.. చెక్ చేస్కోండిలా..

రైతులకు భారీ శుభవార్త. నేడు అకౌంట్లోకి రూ.2 వేలు రానున్నాయి. పీఎం కిసాన్ పథకంలో భాగంగా శనివారం రైతుల ఖాతాల్లో వీటిని జమ చేయనుంది. ప్రధాని మోదీ స్వయంగా నిధులను విడుదల చేయనున్నారు. పశ్చిమబెంగాల్‌లో జరిగే కార్యక్రమంలో వీటిని రిలీజ్ చేయనున్నారు.

PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా..? లేదా..? ఒకే క్లిక్‌తో చిటికెలో తెలుసుకోండి.. ప్రాసెస్ ఇదే..

పీఎం కిసాన్ సాయాన్ని ప్రధాని మోదీ శనివారం విడుదల చేస్తున్నారు. జూన్ 20న 4 గంటలకు పశ్చిమబెంగాల్‌లో జరిగే సభలో రిలీజ్ చేయనున్నారు. విడుదల చేయగానే లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. దీంతో మీకు డబ్బులు వస్తాయా.. లేదా అనేది ముందే చూసుకోండి..

Annadata Sukhibhava: ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.7 వేలు.. రేపే రెడీగా ఉండండి..

ఏపీలోని రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ డబ్బులను రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనుంది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ పథకం కింద రూ.5 వేలను రైతుల ఖాతాల్లో వేయనుంది. ఇక పీఎం కిసాన్ కింద రూ.2 వేలు పడనున్నాయి.

PM Kisan: పీఎం కిసాన్ నిధుల విడుదలపై కేంద్రం ప్రకటన.. ఆ రోజే అకౌంట్లోకి డబ్బులు.. రెడీగా ఉండండి..

పీఎం కిసాన్ నిధుల విడుదలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు నిధులు ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రధాని మోదీ స్వయంగా నిధులు రిలీజ్ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాల్లో ప్రకటన చేసింది.

PM Kisan: రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.2 వేలు.. ఎప్పుడంటే..!

పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ సొమ్ము అకౌంట్లో ఎప్పుడు పడుతుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కానుండటంతో రైతులు సాయం కోసం చూస్తున్నారు. మార్చిలో ప్రధాని మోదీ 22వ విడతను అందించారు.

PM Kisan: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..

కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ సాయం అందించేందుకు సిద్దమవుతోంది. దీంతో దేశంలోని రైతులందరూ దీని కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నగదు అందుకోవాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఆన్‌లైన్‌లో సులభంగా కేవైసీ పూర్తి చేయవచ్చు. అదెలా అనేది చూద్దాం.

PM Kisan: కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే అకౌంట్లోకి రూ.2 వేలు..! అప్లై చేసుకోండిలా..

కేంద్ర ప్రభుత్వం రైతులకు త్వరలో గుడ్ న్యూస్ తెలపనుంది. పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ ఇవ్వనుంది. ఇప్పటివరకు 22 విడదల సాయం అందించగా.. త్వరలో 23వ విడత జమ చేసేందుకు సిద్దమవుతోంది. జులైలో తర్వాతి ఇన్‌స్టాల్‌మెంట్ పంపిణీ చేయనుందని తెలుస్తోంది.

PM Kisan: పీఎం కిసాన్ నగదు అకౌంట్లో పడటం లేదా..? రైతులకు కేంద్రం అలర్ట్.. ఈ పని చేస్తేనే..

పీఎం కిసాన్ నగదు అకౌంట్లో పడటం లేదని చాలామంది ఆందోళన పడుతుంటారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల నగదు జమ కాకపోవచ్చు. మీరు కొన్ని పనులు పూర్తి చేయడం వల్ల పీఎం కిసాన్ నగదు పొందే అవకాశాలు ఉంటాయి. అవేంటి అనేది చూద్దాం.