AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీఎం కిసాన్‌

పీఎం కిసాన్‌

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) అనేది రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం కింద కోటి మంది రైతులకు సాయం అందిస్తోంది. ఈ పథకం కింద రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున సాయం అందిస్తోంది. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు సమాన వాయిదాల్లో రూ.2000 చొప్పున రైతు ఖాతాల్లో జమ చేస్తోంది మోడీ ప్రభుత్వం.

ఈ పీఎం కిసాన్‌ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది మోడీ సర్కార్‌. అదే సంవత్సరంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ మొదటి సంవత్సరానికి ఈ పథకానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్‌ను సమర్పించారు. పేద రైతుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. అర్హులైన రైతులు ఈ పథకం ద్వారా సాయం పొందవచ్చు. ఇది దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. ఈ పీఎం కిసాన్‌ పథకం ప్రయోజనాలు దేశవ్యాప్తంగా అర్హత కలిగిన రైతులందరికీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేరేలా అమలు చేస్తోంది.

ఇంకా చదవండి

PM Kisan: రైతులకు బిగ్‌ అలర్ట్‌.. పీఎం కిసాన్‌ 24వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా..?

PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ డబ్బును రూ.2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి వాయిదాలు..

PM Kisan: వీరికి నిలిచిపోనున్న పీఎం కిసాన్‌ డబ్బులు.. స్పష్టం చేసిన కేంద్రం..!

PM Kisan Scheme: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్ యోజన) కింద, అర్హులైన రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో డీబీటీ (DBT) ద్వారా..

PM Kisan: పీఎం కిసాన్ రూల్స్.. ఒకే కుటుంబంలో ఇద్దరికి పథకం వర్తిస్తుందా..? ఈ పని చేస్తే ఇద్దరికీ డబ్బులు

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అయితే ఈ స్కీమ్‌కు సంబంధించి అనేక నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఒక కుటుంబంలో ఇద్దరు ఈ పథకం ద్వారా డబ్బులు పొందవచ్చా అనే ప్రశ్న చాలామందిలో ఉంది. దీనికి సమాధానాలు చూద్దాం.

PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..? క్లారిటీ వచ్చేసింది..

పీఎం కిసాన్ లబ్దిదారులకు బిగ్ అలర్ట్. 24వ విడత నిధులపై క్లారిటీ వచ్చింది. నిధులు అకౌంట్లో ఎప్పుడు పడతాయనే దానిపై ఫుల్ క్లారిటీ వచ్చింది. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. 23వ విడత నిధులను గత నెలలో విడుదల చేసింది.

PM Kisan: పీఎం కిసాన్ 24వ విడత ఎప్పుడు..? కేంద్రం నుంచి క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..!

ఇటీవలే కేంద్రం 23వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం డబ్బులను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు 24వ విడత సొమ్ముపై చర్చ జరుగుతోంది. తర్వాతి విడత నగదు ఎప్పుడు జమ చేస్తారనేది హాట్‌టాపిక్‌గా మారింది. తాజా సమాచారం మేరకు..

PM Kisan: ఈ ఐదు తప్పులు చేస్తే పీఎం కిసాన్ సాయం కట్.. రైతులకు కేంద్రం సూచనలు.

జూన్ 20వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులను విడుదల చేసింది. కానీ ఇప్పటికీ చాలామంది రైతుల ఖాతాల్లో నిధులు జమ కాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు నిధులు జమ అవుతాయా అని రైతులు ఎదురుచూస్తున్నారు. డబ్బులు నిలిచిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఈ మూడు పనులు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్.. 10 రోజుల్లోగా..

అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఇటీవల రూ.5 వేలు రైతుల అకౌంట్లలో జమ చేసింది. అయితే కొంతమందికి ఈ డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారేమోనని టెన్షన్ పడుతున్నారు. కొన్ని కారణాల వల్ల నిధులు ఆగిపోవచ్చు.

PM Kisan: పీఎం కిసాన్ నగదు మీ అకౌంట్లో పడలేదా..? ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..

జూన్ 20వ తేదీన పీఎం కిసాన్ నిధులను కేంద్రం విడుదల చేసింది. దీంతో లబ్దిదారులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2 వేలు జమ అయ్యాయి. అయితే ఈ పథకం నిధులు మీ అకౌంట్లో పడకపోతే సులువుగా ఫిర్యాదు చేయవచ్చు. కారణాలు ఏంటనేది తెలసుకోవచ్చు.

Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు భారీ శుభవార్త.. ఒకేసారి అకౌంట్లోకి రూ.7 వేలు.. ఈ రోజే..

ఏపీలోని రైతులకు సూపర్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ పీఎం కిసాన్ నిధులను రిలీజ్ చేయనుండగా.. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది. దీంతో రైతుల బ్యాంకు ఖాతాల్లో ఒకేసారి రూ.7 వేలు జమ కానున్నాయి.

PM Kisan: రైతులందరి అకౌంట్లోకి రూ.2 వేలు.. కేంద్రం నుంచి సాయం.. చెక్ చేస్కోండిలా..

రైతులకు భారీ శుభవార్త. నేడు అకౌంట్లోకి రూ.2 వేలు రానున్నాయి. పీఎం కిసాన్ పథకంలో భాగంగా శనివారం రైతుల ఖాతాల్లో వీటిని జమ చేయనుంది. ప్రధాని మోదీ స్వయంగా నిధులను విడుదల చేయనున్నారు. పశ్చిమబెంగాల్‌లో జరిగే కార్యక్రమంలో వీటిని రిలీజ్ చేయనున్నారు.

PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా..? లేదా..? ఒకే క్లిక్‌తో చిటికెలో తెలుసుకోండి.. ప్రాసెస్ ఇదే..

పీఎం కిసాన్ సాయాన్ని ప్రధాని మోదీ శనివారం విడుదల చేస్తున్నారు. జూన్ 20న 4 గంటలకు పశ్చిమబెంగాల్‌లో జరిగే సభలో రిలీజ్ చేయనున్నారు. విడుదల చేయగానే లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. దీంతో మీకు డబ్బులు వస్తాయా.. లేదా అనేది ముందే చూసుకోండి..

Annadata Sukhibhava: ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.7 వేలు.. రేపే రెడీగా ఉండండి..

ఏపీలోని రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ డబ్బులను రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనుంది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ పథకం కింద రూ.5 వేలను రైతుల ఖాతాల్లో వేయనుంది. ఇక పీఎం కిసాన్ కింద రూ.2 వేలు పడనున్నాయి.