AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీఆర్‌ఎస్ నేత ఇంట్లో చోరీ..దర్యాప్తు చేస్తున్న పోలీసులు

బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కూమార్ ఇంట్లో చోరీ జరిగింది. విలువైన డ్యాకుమెంట్లు దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Telangana: బీఆర్‌ఎస్ నేత ఇంట్లో చోరీ..దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Thieves Stole Valuable Documents
Velpula Bharath Rao
|

Updated on: Oct 31, 2024 | 12:56 PM

Share

కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కోసిని వైష్ణవి డెవలప్మెంట్ నివాసంలో సిర్పూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంఛార్జీ ఆర్ ఎస్ ప్రవీణ్ కూమార్ ఇంట్లో చోరి జరిగింది. విలువైన డ్యాకుమెంట్లు దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఘటన‌ స్దలానికి చేరుకొన్న‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గూర్చి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొదట బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్‌ఎస్పీ 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటి చేసి ఓడిపోయారు.

వీడియో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి