TSPSC chairman: టీఎస్పీఎస్సీ తాత్కాలిక చైర్మన్గా ప్రొఫెసర్ చింతా సాయిలు నియామకం
TSPSC chairman: తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ సైనిస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నూతన తాత్కాలిక చైర్మన్గా చింతా సాయిలు నియమితులయ్యారు. సిట్టింగ్ తాత్కాలిక చైర్మన్ కృష్ణారెడ్డి.
TSPSC chairman: తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ సైనిస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నూతన తాత్కాలిక చైర్మన్గా చింతా సాయిలు నియమితులయ్యారు. సిట్టింగ్ తాత్కాలిక చైర్మన్ కృష్ణారెడ్డి పదవీకాలం ముగిసిన తర్వాత టీఎస్పీఎస్సీలో మిగిలిన ఏకైక సభ్యుడు సాయిలు మాత్రమే. అయితే ప్రభుత్వం పూర్తి స్థాయి చైర్మన్ నియమించే వరకు సాయిలును టీఎస్పీఎస్సీ చైర్మన్గా కొనసాగుతారని తెలిపింది. గత డిసెంబర్ నెలలో టీఎస్పీఎస్సీ తాత్కాలిక చైర్మన్ను నియమించిన విషయం తెలిసిందే.
కాగా, ఒక చైర్మన్, ముగ్గురు సభ్యులతో 2014 డిసెంబర్ 17న ఏర్పడిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి ఆరేళ్ల పదవీ కాలం పూర్తయినందున వారందరు తమ తమ పదవులను కోల్పోయారు. కమిషన్లో ఇద్దరు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. అందులో కృష్ణారెడ్డి, చింతా సాయిలు. అయితే కృష్ణారెడ్డి పదవీ విరమణతో చింతా సాయిలును తాత్కాలిక చైర్మన్గా నియమించారు.
ఇవీ చదవండి: Dharani Portal: ధరణి పోర్టల్ను వెంటాడతున్న సమస్యలు .. ఐదు నెలలైనా అవే తిప్పలు..అసలేం జరుగుతోంది..!
Dharani Portal: ధరణి పోర్టల్ను వెంటాడతున్న సమస్యలు .. ఐదు నెలలైనా అవే తిప్పలు..అసలేం జరుగుతోంది..!