ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైళ్లలోనూ విమానాశ్రయాల తరహాలో లగేజీ పరిమితులు అమలు కానున్నాయి. నిర్ణీత బరువు, పరిమాణం మించితే అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఉత్తర మధ్య రైల్వే జోన్లో ఈ విధానం ఇప్పటికే ప్రారంభమైంది.
భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలక సమాచారాన్ని వెల్లడించింది. విమానాశ్రయాల్లో మాదిరిగానే ఇకపై రైళ్లలోనూ లగేజీ పరిమితులను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం, దేశీయ విమాన ప్రయాణికులు 15 కిలోలు, అంతర్జాతీయ ప్రయాణికులు 23 కిలోల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అంతకు మించితే అదనపు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే విధానాన్ని భారతీయ రైల్వే కూడా అనుసరించనుంది.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో
వైరల్ వీడియోలు
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో
