ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైళ్లలోనూ విమానాశ్రయాల తరహాలో లగేజీ పరిమితులు అమలు కానున్నాయి. నిర్ణీత బరువు, పరిమాణం మించితే అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఉత్తర మధ్య రైల్వే జోన్లో ఈ విధానం ఇప్పటికే ప్రారంభమైంది.
భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలక సమాచారాన్ని వెల్లడించింది. విమానాశ్రయాల్లో మాదిరిగానే ఇకపై రైళ్లలోనూ లగేజీ పరిమితులను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం, దేశీయ విమాన ప్రయాణికులు 15 కిలోలు, అంతర్జాతీయ ప్రయాణికులు 23 కిలోల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అంతకు మించితే అదనపు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే విధానాన్ని భారతీయ రైల్వే కూడా అనుసరించనుంది.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..
రోడ్డుపై స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి.. అంతలోనే..
Latest Videos

