AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో

2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో

Samatha J
|

Updated on: Dec 25, 2025 | 4:10 PM

Share

2025 తెలుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక సంవత్సరంగా నిలిచింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన, ఏపీలో కూటమి ప్రభుత్వ సంస్కరణలు, భారత విదేశాంగ విధాన విజయాలు, గ్లోబల్ స్థాయిలో అనేక దేశాల్లో రాజకీయ మార్పులు, సంక్షోభాలు ఈ ఏడాది ప్రధానాంశాలు.

2025 తెలుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలకు వేదికైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ పోటీలు ప్రధానాంశాలుగా నిలిచాయి. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ తుది నివేదిక సమర్పించింది. కులగణన ఫలితాలను ప్రకటించి, బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.

మరిన్ని వీడియోల కోసం :

స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్‌ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో

చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు వీడియో

భారీగా ఆశ చూపినా.. బిగ్ బాస్‌కు నో చెప్పిన రిషి సార్ వీడియో