గవర్నర్‌తో టీ.కాంగ్రెస్ నేతల భేటీ

ఈరోజు హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్‌‌ను కలవనున్నారు టీ కాంగ్రెస్ నేతలు. సాయంత్రం 4 గంటలకు గరవ్నర్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. అలాగే లోక్‌సభ ఎన్నికలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. వీరప్పమొయిలీ ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలవనున్నారు కాంగ్రెస్ నేతలు.

గవర్నర్‌తో టీ.కాంగ్రెస్ నేతల భేటీ
Follow us

| Edited By:

Updated on: Mar 23, 2019 | 9:09 AM

ఈరోజు హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్‌‌ను కలవనున్నారు టీ కాంగ్రెస్ నేతలు. సాయంత్రం 4 గంటలకు గరవ్నర్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. అలాగే లోక్‌సభ ఎన్నికలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. వీరప్పమొయిలీ ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలవనున్నారు కాంగ్రెస్ నేతలు.

హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
అధినేత సమక్షంలోనే ఎడమొఖం పెడముఖంగా నేతలు
అధినేత సమక్షంలోనే ఎడమొఖం పెడముఖంగా నేతలు