బక్రీద్‌ సందర్భంగా, గోవులను వధించవద్దు : మహమూద్‌ అలీ

బక్రీద్‌ సందర్భంగా గోవులను వధించవద్దని తెలంగాణ డిఫ్యూటి సీఎం మహమూద్‌ అలీ ముస్లింలకు పిలుపునిచ్చారు.

బక్రీద్‌ సందర్భంగా, గోవులను వధించవద్దు : మహమూద్‌ అలీ
Follow us

|

Updated on: Jul 26, 2020 | 12:22 AM

బక్రీద్‌ సందర్భంగా గోవులను వధించవద్దని తెలంగాణ డిఫ్యూటి సీఎం మహమూద్‌ అలీ ముస్లింలకు పిలుపునిచ్చారు. బక్రీద్‌ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ మ‌హేందర్‌రెడ్డితో ఆయన రివ్యూ మీటింగ్ నిర్వ‌హించారు. తెలంగాణలో అన్ని మతాలను గౌరవించుకునే సంస్కారం ఉంద‌ని, ఇదే తరహాలో బక్రీద్‌ను జరుపుకొందామని విజ్ఞప్తి చేశారు. చార్మినార్‌లోని 4 మినార్లను హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్‌లకు సంకేత‌మ‌న్నారు. అన్ని కులాల‌ను, మతాలను సమానంగా గౌరవించుకుందామని మహమూద్‌ అలీ సూచించారు. వ్యర్థాలను రోడ్డు, వీధుల్లో పారవేయ‌కుండా, పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌జ‌లంద‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని భౌతికదూరం పాటించ‌డంతో పాటు, మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని మహమూద్‌ అలీ కోరారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు