AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జర్నలిస్ట్‌లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తాం: ఈటెల

కరోనా వైరస్‌పై ప్రపంచం చేస్తున్న పోరులో ముందు వరుసలో ఉన్న జర్నలిస్ట్‌ల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

జర్నలిస్ట్‌లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తాం: ఈటెల
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 09, 2020 | 6:53 AM

Share

కరోనా వైరస్‌పై ప్రపంచం చేస్తున్న పోరులో ముందు వరుసలో ఉన్న జర్నలిస్ట్‌ల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరోనా అప్‌డేట్స్‌పై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తూ జర్నలిస్ట్‌లు ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారని, అలాంటి వారియర్స్ కరోనా బారిన పడటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఈటెలను మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో జర్నలిస్ట్‌లు పడుతున్న ఇబ్బందులను వారు మంత్రికి వివరించారు.

ఈ నేపథ్యంలో ఈటెల మాట్లాడుతూ.. ఇప్పటికే చాలా మంది జర్నలిస్ట్‌లకు పరీక్షలు నిర్వహించామని ఈటెల అన్నారు. అంతేకాదు అవసరమైన ప్రతి జర్నలిస్ట్‌కి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అలాగే పాజిటివ్ వచ్చిన జర్నలిస్ట్‌లకు మెరుగైన వైద్యం అందిస్తామని ఈటెల హామీ ఇచ్చారు. కాగా తెలంగాణలో కరోనా బారిన పడిన ఓ ఛానెల్ క్రైమ్ జర్నలిస్ట్ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై సీఎం కేసీఆర్ సహా పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Read This Story Also: అనారోగ్య లక్షణాలు లేకుంటే.. ఆసుపత్రి నుంచి.. హోం క్వారంటైన్​కు..

ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు