AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌లో మొదటి ‘మొబైల్ వైరాలజీ లేబోరేటరీ’.. నేడే ప్రారంభం!

భారత్‌లో మొదటి మొబైల్ వైరాలజీ లేబోరేటరీ ప్రారంభం కాబోతోంది. హైదరాబాద్‌లో ఈ రోజు గం.12.30ని.లకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ లాబోరేటరీని ప్రారంభించనున్నారు

భారత్‌లో మొదటి 'మొబైల్ వైరాలజీ లేబోరేటరీ'.. నేడే ప్రారంభం!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 23, 2020 | 11:04 AM

Share

భారత్‌లో మొదటి మొబైల్ వైరాలజీ లేబోరేటరీ ప్రారంభం కాబోతోంది. హైదరాబాద్‌లో ఈ రోజు గం.12.30ని.లకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ లాబోరేటరీని ప్రారంభించనున్నారు. ఈ లేబోరేటరీని ICOMM, MEIL కంపెనీలు డిజైన్ చేసి డెవలప్‌ చేశాయిలేబోరేటరీకి సంబంధించిన కార్యకలాపాలు DRDO ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్ తదితరులు పాల్గొననున్నారు.

Read This Story Also: తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్‌డేట్స్‌: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..!

 

Follow Us