Lance Naik Sai Teja: తెలుగు అమర జవాన్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా… ఇరు రాష్ట్రాల సీఎంలపై వీహెచ్ తీవ్ర విమర్శలు..

Army Helicopter Crash Lance Naik Sai Teja: ఫ తమిళనాడులో జరిగిన ఆర్మీ ఎలిక్టార్ ప్రమాదంలో మరణించిన వారిలో తెలుగువాడు కూడా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని..

Lance Naik Sai Teja: తెలుగు అమర జవాన్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా... ఇరు రాష్ట్రాల సీఎంలపై వీహెచ్ తీవ్ర విమర్శలు..
Vh On Sai Teja
Follow us

|

Updated on: Dec 13, 2021 | 1:35 PM

Army Helicopter Crash Lance Naik Sai Teja: ఫ తమిళనాడులో జరిగిన ఆర్మీ ఎలిక్టార్ ప్రమాదంలో మరణించిన వారిలో తెలుగువాడు కూడా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ మృతుల్లో ఒకరు. అయితే అమరాజవానుకు దేశం మొత్తం నివాళుర్పించింది. అయితే రాజకీయ నేతలు, మంత్రుల స్పందన అంతంత మాత్రంగానే ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అన్నారు. అంతేకాదు అమరాజవాను సాయి తేజకు నివాళుర్పించిన విషయంపై ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమర జవాన్ సాయి తేజ కు నివాళ్లు అర్పించడానికి ఏపీ మంత్రులు హాజరుకాకపోవడం పట్ల బాధపడుతున్నానన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయ్యప్ప మాలలో ఉంటే.. ఇతర మంత్రులు వెళ్లవచ్చు కదా అని అన్నారు. అసలు ఏపీ సీఎం జగన్ ఇలాంటి చర్యల ద్వారా ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక సీఎం కేసీఆర్ .. పీవీ సింధు, సానియా మీర్జా కు కోట్ల రూపాయలు  ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేస్తూ.. మరి అమర జవాన్ కు ఇయ్యరా అంటూ ప్రశ్నించారు. అసలు సాయి తేజ సాటి తెలుగు వాడని కూడా  కేసీఆర్ గౌరవించరా అంటున్నారు వీహెచ్. 700 మంది రైతులకు పరిహారం ఇస్తానన్న కేసీఆర్.. దేశభక్తులకు ఇయ్యరా అన్నారు. సీఎం జగన్ వస్తే కౌగలించుకునే కేసీఆర్.. సైనికుని విషయంలో ఇదేనా అనుసరించే విధానం అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సాయి తేజ కుటుంబం నుంచి  దేశం కోసం ఇద్దరు కొడుకు లను పంపించారు… మరి ఇలాంటి విషయంలోజవాన్ల ను ప్రభుత్వం గౌరవిస్తేనే దేశ యువతకు మంచి సందేశం అందుతుందని.. కనుక మనం మన ప్రభుత్వాలు అమర సైనికులను గౌరవించాలంటూ హితవు చెప్పారు వీ. హనుమంతరావు.

Also Read:  మిస్ యూనివర్స్ హర్నాజ్‌కు ఆనంద్ మహేంద్ర ప్రశంసలు.. కొత్తవార ఆరంభాన శుభవార్త అంటూ..

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు