Flipkart: మీ పాత ఫోన్‌ను అమ్మేయాలనుకుంటున్నారా.? ఫ్లిక్‌కార్ట్‌తో మీ పని మరింత ఈజీ..

Flipkart: ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మార్కెట్లో వారానికో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ సందడి చేస్తోంది. ఒక ఫోన్‌కు మించిన ఫీచర్లతో మరో ఫోన్‌ మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. ఇక కస్టమర్లు సైతం రెగ్యులర్‌గా ఫోన్‌లను...

Flipkart: మీ పాత ఫోన్‌ను అమ్మేయాలనుకుంటున్నారా.? ఫ్లిక్‌కార్ట్‌తో మీ పని మరింత ఈజీ..
Flipkart Sell Back
Follow us

|

Updated on: Feb 15, 2022 | 3:47 PM

Flipkart: ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మార్కెట్లో వారానికో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ సందడి చేస్తోంది. ఒక ఫోన్‌కు మించిన ఫీచర్లతో మరో ఫోన్‌ మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. ఇక కస్టమర్లు సైతం రెగ్యులర్‌గా ఫోన్‌లను మార్చడం ట్రెండ్‌లా మారింది. ఒక ఫోన్‌ను ఆరు నెలలు వాడితే మహా గొప్ప అన్నట్లు పరిస్థితులు మారాయి. దీనికి కారణం రోజుకో కొత్త ఫోన్‌ వస్తుండడమే. అయితే కొత్త ఫోన్‌ను కొనుగోలు చేస్తారు బాగానే ఉంది. కానీ.. పాత ఫోన్ల పరిస్థితి ఏంటి.? వాటిని మంచి ధరకు ఎక్కడ అమ్మేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.

అయితే ఇలాంటి వారి కోసమే ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ యూజర్ల కోసం వినూత్న ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు తమ పాత ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్‌లో అమ్ముకునే వెసులు బాటును కల్పించింది. న్యూ సెల్‌ బ్యాక్‌ అనే ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. దీంతో కస్టమర్లు తమ ఫోన్లను ఫ్లిప్‌ కార్డ్‌లో అమ్ముకోవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ఇదిలా ఉంటే నిజానికి ఇలా పాత ఫోన్‌లను అమ్ముకునే వెసులుబాటును కల్పిస్తూ యంత్ర అనే సంస్థ ఓ వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. కానీ తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ ఆ స్టార్టప్‌ను కొనుగోలు చేయడంతో ఈ సేవలను కూడా ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లోకే తీసుకొచ్చారు.

దేశ వ్యాప్తంగా సుమారు 1700 పిన్‌కోడ్స్‌ ప్రాంతాల్లో కస్టమర్లకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి స్మార్ట్‌ఫోన్‌లను అమ్ముకునే అవకాశం కల్పిస్తున్న ఫ్లిప్‌కార్ట్‌ రానున్న రోజుల్లో ఇతర గ్యాడ్జె్ట్లను విక్రయించుకునే అవకాశం కల్పించనున్నారు. ఫ్లిప్‌కార్టులో ఫోన్‌ అమ్ముకునే సమయంలో మూడు ప్రశ్నలు అడుగుతారు. వాటికి సమాధానాలు ఇచ్చి ఫోన్‌ బ్రాండ్‌, మోడల్‌ను ఎంచుకోవాలి. ఇలా చేసిన 48 గంటల్లో ఫ్లిప్‌కార్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంటికి వచ్చి ఫోన్‌ను తీసుకుంటారు. ఇలా తీసుకున్న తర్వాత కస్టమర్లకు ఆ ఫోన్‌ ధర విలువ చేసే ఒక వోచర్‌ను అందిస్తారు. ఈ వోచర్‌తో యూజర్లు ఫ్లిప్‌కార్ట్‌లో తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

Also Read: అందాల తార సన్నీ లియోన్ లేటెస్ట్ ఫోటోస్

ఆగ్రా తాజ్ మాహల్ చూడటానికి బడ్జెట్ వివరాలు.

కళ్లతోనే మాయ చేసిన అలనాటి నటి.. అందం, అభినయం కలబోసిన ఈ సీతాకోకచిలుక ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..