AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిబ్రవరి నెలలోనే ’29వ రోజు’ ఎందుకంటే!

ఈ 'లీప్ ఇయర్(లీపు సంవత్సరం) ఎలా వచ్చిందంటే.. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు..

ఫిబ్రవరి నెలలోనే '29వ రోజు' ఎందుకంటే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 26, 2020 | 6:56 AM

Share

2020 సంవత్సరం ఒక ‘లీప్ ఇయర్’..  అంటే ఫిబ్రవరి నెలలో 28కి బదులుగా 29 రోజులు, మొత్తం రోజుల సంఖ్య 365కు బదులుగా 366గా ఉంటుంది. అసలు ఫిబ్రవరి నెలలోనే 29వ రోజు ఎందుకు? ఈ డౌంట్ అందరికీ వచ్చే ఉంటుంది. మాములుగా ఫిబ్రవరిలో 28 రోజులు మాత్రమే ఉంటాయి. కానీ ఈ ఏడాది లీప్ ఇయర్ కావడంతో 2020 ఫిబ్రవరి నెలలలో 29 రోజులు వచ్చాయి.

పూర్తి వివరంగా.. ఈ ‘లీప్ ఇయర్(లీపు సంవత్సరం) ఎలా వచ్చిందంటే.. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది. అంటే 365 రోజులతో పాటు పావు రోజు పడుతుంది. పావు రోజును.. రోజుగా తీసుకోలేం కాబట్టి ప్రతీ నాలుగేళ్లల్లో నాలుగు పావు రోజుల్ని కలిపి.. ఒక రోజుగా పెట్టారు’. కాబట్టి లీప్ ఇయర్‌లో మరొక రోజు అదనంగా వస్తుంది. అయితే ఈ సూర్యుని భ్రమణం ఫిబ్రవరి నెల 28కి ముగుస్తుంది. కాబట్టి ఆ తర్వాతి రోజును 29గా పెట్టారు. మళ్లీ మార్చి నుంచి సూర్యుడి భ్రమణం మొదటి నుంచి మొదలవుతుంది. ఇదీ ఫిబ్రవరిలోని 29వ రోజు కథ. కాగా.. ఈ లీపు సంవత్సరం 2016లో వచ్చింది. మళ్లీ ఇది 2024లో వస్తుంది.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం