AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ చాంపియన్లను మట్టికరిపించి.. చరిత్ర సృష్టించారు

థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత షట్లర్లు, తెలుగు ప్లేయర్ సాత్విక్- చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. పురుషుల డబుల్స్‌లో భాగంగా జరిగిన ఫైనల్‌లో ప్రపంచ చాంపియన్ ద్వయాన్ని ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నారు ఈ కుర్ర ద్వయం. ఆదివారం బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో సాత్విక్- చిరాక్ ద్వయం 21-19, 18-21. 21-18తో చైనా ద్వయం లీ జున్ హుయ్- లీ యూ చెన్‌ను మట్టికరిపించారు. దీంతో బీడబ్ల్యూఎఫ్ సూపర్-500 టైటిల్ కైవసం చేసుకున్న తొలి భారత జోడీగా వీరిద్దరు […]

ప్రపంచ చాంపియన్లను మట్టికరిపించి.. చరిత్ర సృష్టించారు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 05, 2019 | 9:15 AM

Share

థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత షట్లర్లు, తెలుగు ప్లేయర్ సాత్విక్- చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. పురుషుల డబుల్స్‌లో భాగంగా జరిగిన ఫైనల్‌లో ప్రపంచ చాంపియన్ ద్వయాన్ని ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నారు ఈ కుర్ర ద్వయం. ఆదివారం బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో సాత్విక్- చిరాక్ ద్వయం 21-19, 18-21. 21-18తో చైనా ద్వయం లీ జున్ హుయ్- లీ యూ చెన్‌ను మట్టికరిపించారు. దీంతో బీడబ్ల్యూఎఫ్ సూపర్-500 టైటిల్ కైవసం చేసుకున్న తొలి భారత జోడీగా వీరిద్దరు చరిత్ర సృష్టించారు.

తుదిపోరులో సాత్విక్-చిరాగ్ జోడి 62 నిమిషాల పాటు చైనీస్ జోడీతో హోరాహోరీగా తలపడింది. తొలి గేమ్ నుంచే మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. 3-3తో సమమైన స్కోర్ నుంచి పోటీ ప్రారంభం కాగా.. భారత ద్వయం దూకుడు ప్రదర్శించి 10-6కు చేరింది. వెంటనే చైనీస్ జోడీ విజృంభించడంతో స్కోరు 14-14కు చేరింది. అక్కడి నుంచి మళ్లీ తీవ్రంగా పోరాడిన సాత్విక్-చిరాగ్ జోడీ 21-19తో గేమ్‌ను కైవసం చేసుకున్నారు. ఇక రెండో గేమ్‌లో 18-21తో చైనా ద్వయం రెచ్చిపోగా.. మూడో గేమ్‌లో 21-18 తేడాతో సాత్విక్-చిరాగ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం