కోహ్లీకి డేంజ‌ర‌స్ ఛాలెంజ్​ విసిరిన హార్దిక్..

భార‌త క్రికెట్ టీమ్ కెప్టెన్​ కోహ్లీ, ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాలు ఒక‌రిపై ఒక‌రు ఫిట్​నెస్​ స‌వాళ్లు విసురుకుంటున్నారు. ఈసారి ఓ డేంజ‌ర‌స్ ఎక్సర్​సైజ్​ చేయమని విరాట్​కు ఛాలెంజ్ విసిరాడు హార్దిక్.

కోహ్లీకి డేంజ‌ర‌స్ ఛాలెంజ్​ విసిరిన హార్దిక్..
Follow us

|

Updated on: Jul 05, 2020 | 9:31 AM

భార‌త క్రికెట్ టీమ్ కెప్టెన్​ కోహ్లీ, ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాలు ఒక‌రిపై ఒక‌రు ఫిట్​నెస్​ స‌వాళ్లు విసురుకుంటున్నారు. ఈసారి ఓ డేంజ‌ర‌స్ ఎక్సర్​సైజ్​ చేయమని విరాట్​కు ఛాలెంజ్ విసిరాడు హార్దిక్. అందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్​లో షేర్ చేశాడు.

కొద్ది రోజుల క్రితం గాల్లోకి ఎగిరి ‘పుష్​ అప్స్’ చేసిన వీడియోను హార్దిక్ షేర్ చెయ్య‌గా.. విరాట్​ దానికి క్లాప్స్ కొట్టి మరో వీడియోను పోస్ట్ చేశాడు. ఈసారి పాండ్యా గాల్లోకి ఎగిరి వీపు వెనుక చప్పట్లు కొడుతూ చేసిన ‘పుష్​ అప్స్’ ట్వీట్ చేశాడు. దీనిని ట్రై చెయ్య‌మ‌ని కోహ్లీకి ఛాలెంజ్ విసిరాడు. వెన్ను గాయానికి స‌ర్జ‌రీ చేయించున్న‌ కారణంగా గతేడాది సెప్టెంబరు నుంచి క్రికెట్​కు దూరంగా ఉన్నాడు హార్దిక్ పాండ్యా‌. కోలుకున్నాక ఆట‌పై ఫోక‌స్ పెట్టి ఫిబ్రవరిలో పూర్తి ఫిట్​నెస్​ సాధించాడు. మార్చిలో సౌతాఫ్రికాతో సిరీస్​కు రెడీ అయ్యాడు. కానీ కోవిడ్-19 వ్యాప్తి కార‌ణంగా లాక్​డౌన్ విధించడం వల్ల మ్యాచ్​లు నిలిచిపోయాయి. దీంతో ఈ క్రేజీ ఆల్​రౌండర్ రీఎంట్రీ ఆలస్యమైంది.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు