Ind Vs Pak: భారత్, పాక్ మ్యాచ్‎పై జోమాటో, కరీమ్ పాకిస్తాన్ ట్విట్టర్ యుద్ధం.. గెలుపు ఎవరిది అంటే..

భారత్, పాకిస్తాన్ మధ్య కాసేపట్లో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దాయదుల పోరుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. అభిమానులే కాకుండా ఆన్‎లైన్ ఫుడ్ డెలవరీ యాప్‎లు కూడా సవాల్ విసురుకుంటున్నాయి...

Ind Vs Pak: భారత్, పాక్ మ్యాచ్‎పై జోమాటో, కరీమ్ పాకిస్తాన్ ట్విట్టర్ యుద్ధం.. గెలుపు ఎవరిది అంటే..
Zomato
Follow us

|

Updated on: Oct 24, 2021 | 5:52 PM

భారత్, పాకిస్తాన్ మధ్య కాసేపట్లో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దాయదుల పోరుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. అభిమానులే కాకుండా ఆన్‎లైన్ ఫుడ్ డెలవరీ యాప్‎లు కూడా సవాల్ విసురుకుంటున్నాయి. ఆదివారం జొమాటో, కరీం పాకిస్తాన్ మధ్య ట్విట్టర్ యుద్ధం జరిగింది. ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ గురించి కరీమ్ పాకిస్థాన్ చేసిన ట్వీట్‌తో రచ్చ ప్రారంభమైంది. “ముఫ్త్ ఖానే కా మౌకా భీ ఔర్ జీత్నే కా మౌకా భీ (ఉచితంగా తినడానికి అవకాశం, గెలిచే అవకాశం కూడా). పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ రోజు వరకు ఆహారాన్ని ఆర్డర్ చేయండి. ఒకవేళ భారత్‌పై పాకిస్తాన్ గెలిస్తే, మేము మీ ఆర్డర్ డబ్బులు తిరిగి చెల్లిస్తామని.” ట్వీట్ చేసింది.

కరీమ్ పాకిస్థాన్ చేసిన ట్వీట్‎పై ఇండియన్ ఆన్‎లైన్ ఫుడ్ డెలవరీ యాప్ జోమాటో స్పందించింది. ఈ రోజు రాత్రి బర్గర్‌, పిజ్జా కావాలంటే మాకు చెప్పండి. ఒక్క మేసెజ్‌ చేస్తే అవి మీకు అందుతాయని పాకిస్తాన్‌ క్రికెట్‌ ట్విటర్‌ అధికార ఖాతాను ట్యాగ్‌ చేసి’ పేర్కొంది. 2019 ప్రపంచ కప్‌లో భారత్ పాకిస్తాన్‌ను ఓడించిన తర్వాత, పాకిస్తానీ అభిమాని మోమిమ్ సాకిబ్‌…‘ఓ బాయ్‌..! మారో మూజే..! ’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. పాక్ ఆటగాళ్లు ఫిట్‌నెస్, డైట్ విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించడంపై సాకిబ్ తన నిరాశను వెలుబుచ్చాడు. “మ్యాచ్‌కు ఒక రోజు ముందు, పాకిస్తాన్ ఆటగాళ్లు బర్గర్, పిజ్జా తిన్నారని నాకు తెలుసని చెప్పాడు. అప్పట్లో ఈ వీడియో వైరల్ అయింది. ఇప్పుడు అదే విషయాన్ని జోమాటో మారోమారు గుర్తు చేస్తూ ట్వీట్ చేసింది. “జొమాటో ట్వీట్‌ను కరీమ్ వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేయలేదు. టీ20, వన్డే వరల్డ్ కప్‎ పాకిస్తాన్‎పై ఇండియాదే పైచేయిగా ఉంది. పాకిస్తాన్‎తో 8 టీ20 మ్యాచులు ఆడిన భారత్ ఏడింటిలో విజయం సాధించింది.

Read Also.. IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‎ను ఆటలాగే చూడండి.. యుద్ధంలా కాదు..

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు