INDIA VS ENGLAND: కోహ్లీని ఔట్ చేయడం అంత తేలిక కాదు.. అతడిని ఎదుర్కోవాలంటే అత్యుత్తమ బంతుల్ని విసిరాలంటున్న..

INDIA VS ENGLAND: టీం ఇండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అత్యత్తమ ఆటగాడని, అతడిని ఔట్ చేయడం అంత సులువుకాదని చెబుతున్నాడు ఇంగ్లాండ్‌ బ్యాటింగ్ కోచ్‌

INDIA VS ENGLAND: కోహ్లీని ఔట్ చేయడం అంత తేలిక కాదు.. అతడిని ఎదుర్కోవాలంటే అత్యుత్తమ బంతుల్ని విసిరాలంటున్న..
Follow us

|

Updated on: Jan 30, 2021 | 5:25 AM

INDIA VS ENGLAND: టీం ఇండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అత్యత్తమ ఆటగాడని, అతడిని ఔట్ చేయడం అంత సులువుకాదని చెబుతున్నాడు ఇంగ్లాండ్‌ బ్యాటింగ్ కోచ్‌ గ్రహమ్‌ థోర్‌పె. ఓ జాతీయ చానెల్‌కిచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ప్రస్తతం టీం ఇండియా అత్యుత్తమ క్రికెట్ ఆడుతుందని, ఆస్ట్రేలియాని చిత్తుచేసి మరింత ఆత్మవిశ్వాసంతో ఉందన్నాడు. కోహ్లీ సేనలో బ్యాట్స్‌మెన్‌ అంతా మంచి ఫామ్‌లో ఉన్నారని, ముఖ్యంగా కెప్టెన్‌ విరాట్ కోహ్లీని ఔట్ చేయడం అంత తేలిక కాదని పేర్కొన్నాడు.

కోహ్లీ అత్యుత్తమ ఆటగాడని అందరికీ తెలుసని సొంతగడ్డపై ఎలా ఆడాలో అతడికి చెప్పనవసరం లేదన్నాడు. అతడిని ఎదుర్కోవాలంటే మా బౌలర్లు అత్యుత్తమ బంతుల్ని విసిరాలని, టీమిండియా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చేలా బౌలింగ్‌ చేయాలని గుర్తుచేశాడు. ఇక టీమిండియా బౌలింగ్ విషయానికొస్తే.. స్పిన్‌తో పాటు పేస్‌ దళం పటిష్టంగా ఉందని, ఉప ఖండానికి వచ్చినప్పుడు స్పిన్‌తో జాగ్రత్తగా ఉండాలని గ్రహమ్‌ చెప్పాడు. మా ఆటగాళ్లలో కొందరికి ఇక్కడ ఆడిన అనుభవం లేదని అయితే వాళ్లు ఎంతో శ్రమిస్తున్నారన్నాడు. దూకుడుగా ఆడే ఆటగాళ్లతో పాటు నిదానంగా రోజంతా ఆడే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు కూడా ఉన్నారని అయితే వీళ్లు పరిస్థితులకు తగ్గట్లుగా ఆటను మార్చుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 5నుంచి భారత్‌, ఇంగ్లాండ్ తొలి టెస్ట్ చెన్నై వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఆడితే ప్రపంచ కప్పు భారత్ గెలవడం కష్టమే… ఇంగ్లాడ్ మాజీ కెప్టెన్ విశ్లేషణ… ఆల్ రౌండర్లే అవసరం…

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు