16 సిక్సర్లు, 18 ఫోర్లతో 210 పరుగులు.. ఆసియాకప్నకు ముందే పాకిస్తాన్ హార్ట్ బీట్ పెంచేసిన శాంసన్..
Kerala Cricket League 2025: కేరళ క్రికెట్ లీగ్లో జరిగిన 11వ మ్యాచ్లో త్రిస్సూర్ టైటాన్స్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కొచ్చి బ్లూ టైగర్స్ 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. కానీ, త్రిస్సూర్ టైటాన్స్ లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
