కోహ్లీసేన సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా.?

మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భాగంగా మొదటి సెమీఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచి కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత్ బౌలర్ల ధాటికి ఓపెనర్లు తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరగా.. సీనియర్ ప్లేయర్ రాస్ టేలర్‌తో కలిసి కెప్టెన్ కేన్ విలియమ్సన్(67) కొద్దిసేపు చక్కటి ఆటతీరు కనబరిచాడు. ఇది ఇలా ఉండగా భారత్ అభిమానులను ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదిక కాస్త టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే… గతంలో ఈ స్టేడియంలో […]

కోహ్లీసేన సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా.?
Follow us

|

Updated on: Jul 09, 2019 | 5:44 PM

మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భాగంగా మొదటి సెమీఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచి కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత్ బౌలర్ల ధాటికి ఓపెనర్లు తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరగా.. సీనియర్ ప్లేయర్ రాస్ టేలర్‌తో కలిసి కెప్టెన్ కేన్ విలియమ్సన్(67) కొద్దిసేపు చక్కటి ఆటతీరు కనబరిచాడు. ఇది ఇలా ఉండగా భారత్ అభిమానులను ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదిక కాస్త టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే…

గతంలో ఈ స్టేడియంలో 5 ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగ్గా.. అన్నింట్లోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. ఇక ప్రస్తుత మ్యాచ్‌లో టాస్ న్యూజిలాండ్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. దీంతో మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టే గెలుస్తుందా.. అనే చర్చ మొదలైంది. అయితే భారత్ అభిమానులు మాత్రం ఈ సెంటిమెంట్‌ను టీమిండియా బ్రేక్ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు