Legends League: 69 బంతుల్లో 140 పరుగులు చేసిన మాజీ వికెట్ కీపర్.. అయినా ఓడిపోయినా ఇండియా మహారాజా

లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో నమన్ ఓజా భారీ సెంచరీ సాధించాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. కానీ..

Legends League: 69 బంతుల్లో 140 పరుగులు చేసిన మాజీ వికెట్ కీపర్.. అయినా ఓడిపోయినా ఇండియా మహారాజా
Ojha
Follow us

|

Updated on: Jan 23, 2022 | 9:56 AM

లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో నమన్ ఓజా భారీ సెంచరీ సాధించాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. కానీ అతడి సెంచరీ జట్టును గెలిపించలేకపోయింది. లెజెండ్స్ లీగ్​లో ఇండియా మహారాజా, వరల్డ్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా మహారాజా 20 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. 210 పరుగుల లక్ష్యాన్ని ప్రపంచ జెయింట్స్‌ 19.3 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి ఛేదించింది. లీగ్ ఆఫ్ లెజెండ్స్‌లో ఇది ఇండియా మహారాజాకు తొలి ఓటమి కాగా వరల్డ్ జెయింట్స్‌కు తొలి విజయం.

ఇండియా మహారాజా తరఫున నమన్ ఓజా 69 బంతుల్లో 140 పరుగులు చేశాడు. భారత మాజీ వికెట్ కీపర్ తన ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 9 సిక్సర్లు కొట్టాడు. భారత మహారాజా బౌలర్లు నిర్ణీత వ్యవధిలో వరల్డ్ జెయింట్స్ వికెట్లను పడగొట్టారు. కానీ ఓటమి నుంచి జట్టును కాపాడలేకపోయాడు. వరల్డ్ జెయింట్స్ ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ తన ఆట వరల్డ జెయింట్స్​ను గెలిపించాడు. 42 ఏళ్ల ఇమ్రాన్ తాహిర్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు చేసిని అజేయంగా నిలిచాడు.

Read Also.. Watch Video: ‘శ్రీవల్లీ’ పాటకు చిందులేసిన సురేష్ రైనా.. బ్యాటింగ్‌ స్టెప్స్ అదరహో అంటోన్న ఫ్యాన్స్..!

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..