AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Vs England : క్రికెట్ ప్రియులను నిరాశపరిచిన బీసీసీఐ.. ప్రేక్షకులు లేకుండానే తొలి రెండు మ్యాచులు

చెన్నై వేదికగా ఫిబ్రవరిలో ఇంగ్లాండ్​తో జరగనున్న తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడంలేదని తమిళనాడు క్రికెట్ సంఘం కార్యదర్శి రామస్వామి ప్రకటించారు. కోవిడ్ వైరస్..

India Vs England : క్రికెట్ ప్రియులను నిరాశపరిచిన బీసీసీఐ.. ప్రేక్షకులు లేకుండానే తొలి రెండు మ్యాచులు
Sanjay Kasula
| Edited By: |

Updated on: Jan 23, 2021 | 7:09 AM

Share

Without Fans : స్వదేశంలో జరుగనున్న భారత్- ఇంగ్లాండ్ మ్యాచ్‌ను ప్రత్యేక్షంగా చూద్దామని అనుకుంటున్న ప్రేక్షకులకు నిరాశే మిగిల్చింది బీసీసీఐ నిర్ణయం.  తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్రికెటర్లు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

చెన్నై వేదికగా ఫిబ్రవరిలో ఇంగ్లాండ్​తో జరగనున్న తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడంలేదని తమిళనాడు క్రికెట్ సంఘం కార్యదర్శి రామస్వామి ప్రకటించారు. కోవిడ్ వైరస్  తమిళనాడులో అధికంగా ఉండటం కూడా ఇందుకు కారణంగా భావిస్తున్నారు.

భారత్​లో ఇంగ్లాండ్​ పర్యటన ఫిబ్రవరి 5 నుంచి జరగనున్న తొలి టెస్టుతో మొదలు కానుంది. దీనితో పాటు ఫిబ్రవరి 13న మొదలయ్యే రెండో మ్యాచ్​ కూడా చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానం వేదికగా మారుతోంది.

కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో క్రికెటర్ల భద్రతపై ఎలాంటి రిస్క్​ తీసుకోదలచుకోవడం లేదని బీసీసీఐ అందులో స్పష్టం చేసింది. జనవరి 27 కల్లా ఇరు జట్లు చెన్నై చేరుకోనున్నాయి. క్రికెటర్లు బయోబబుల్​లోకి వెళ్లే ముందు కరోనా పరీక్షలు జరుపుతారు.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం