PV Sindhu: ‘ఈ విజయం కోసం ఎప్పటి నుంచో ఎదరు చూస్తున్న’.. స్వర్ణం గెలుచుకున్న తర్వాత టీవీ9తో పీవీ సింధు..

PV Sindhu: కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2022లో పీవీ సింధు గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కామన్వెల్త్ గేమ్స్ మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి సింధు చరిత్ర..

PV Sindhu: 'ఈ విజయం కోసం ఎప్పటి నుంచో ఎదరు చూస్తున్న'.. స్వర్ణం గెలుచుకున్న తర్వాత టీవీ9తో పీవీ సింధు..
Follow us

|

Updated on: Aug 08, 2022 | 9:44 PM

PV Sindhu: కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2022లో పీవీ సింధు గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కామన్వెల్త్ గేమ్స్ మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి సింధు చరిత్ర సృష్టించింది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో కెనడా క్రీడాకారిణి మిచెల్ లీని ఫైనల్లో వరుస గేమ్‌లలో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో దేశ ప్రజలంతా ఆమెను ప్రశంసిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీపాటు పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సింధును పొగుడుతూ ట్వీట్‌లు కూడా చేశారు.

ఇదిలా ఉంటే స్వర్ణాన్ని గెలుచుకున్న తర్వాత పీవీ సింధు తన సంతోషాన్ని టీవీ9తో పంచుకున్నారు. ఈ విజయం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాని తెలిపారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ‘నాలుగేళ్లకొకసారి జరిగే కామన్‌వెల్త్‌ గేమ్స్‌ చాలా ప్రత్యేకం. ఇందులో గోల్డ్‌ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో జ్ఞాపకాలను సొంతం చేసుకున్నాను. దేశం తరఫున మన క్రీడాకారులు మంచి ఆటతీరును కనబరిచారు. ప్రేక్షకులకు నా ధన్యవాదాలు, ఆట సమయంలో వారి అందించిన ప్రోత్సాహం మరవలేనిది. నాకు మద్ధతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, అభిమానులకు ధన్యవాదాలు’ తెలియజేసింది.

సింధు ఇంకా ఎమన్నరాంటే…

 

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు