Mahashivratri 2023: మహాశివరాత్రికి ముందు మీకు ఈ 6 సంకేతాలు వస్తే పరమేశ్వరుడి ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్థం..!

మహాశివరాత్రి.. యావత్ హిందూ సమాజం ఎంతో భక్తిశ్రద్ధలతో దేవదేవుడైన శివుడిని పూజిస్తుంది. పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ఉపవాసవ్రతాలు, జాగరణ పాటిస్తారు భక్తులు.

Mahashivratri 2023: మహాశివరాత్రికి ముందు మీకు ఈ 6 సంకేతాలు వస్తే పరమేశ్వరుడి ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్థం..!
Maha Shivarathri
Follow us

|

Updated on: Feb 02, 2023 | 12:53 PM

మహాశివరాత్రి.. యావత్ హిందూ సమాజం ఎంతో భక్తిశ్రద్ధలతో దేవదేవుడైన శివుడిని పూజిస్తుంది. పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ఉపవాసవ్రతాలు, జాగరణ పాటిస్తారు భక్తులు. తద్వారా స్వామివారి ఆశీస్సులు లభిస్తాయని, అంతా శుభం జరుగుతుందని విశ్వసిస్తారు. ఈ ఏడాది మహా శివరాత్రి ఫిబ్రవరి 18న రానుంది. శివరాత్రి పర్వదినాన.. స్వామివారి అనుగ్రహం కోసం భక్తులు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే, స్వామి అనుగ్రహం లభించింది అనడానికి కొన్ని సూచనలు కనిపిస్తాయని, శివరాత్రి వేళ ఈ 6 సంకేతాలు కనిపిస్తే శివుడి అనుగ్రహం మీపై ఉన్నట్లేనని అంటున్నారు వేదపండితులు. ఆ సంకేతాలు కనిపిస్తే.. శుభదాయకమని, మనసులోని కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు. మరి ఆ 6 సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. మహాశివరాత్రికి కొన్ని రోజుల ముందు కలలో శివలింగానికి పాలతో అభిషేకం చేసినట్లు కనిపిస్తే.. మీ కష్టాలన్నీ తొలగిస్తాడని, జీవితం ఆనందమయం అవుతుందని అర్థం.

2. మహాశివరాత్రికి ముందు కలలో బిల్వపత్రం, బిల్వ వృక్షం కనిపించినట్లే.. పరమేశ్వరుడు మీపై దయ చూపుతాడని, ఆర్థిక కష్టాలను తొలగిస్తాడని అర్థం.

ఇవి కూడా చదవండి

3. రుద్రాక్షను శివుడి స్వరూపంగా పరిగణిస్తారు. మహాశివరాత్రికి ముందు రుద్రాక్ష మాల, ఒక్క రుద్రాక్ష అయినా కలలో కనిపిస్తే అది శివుని అనుగ్రహంగా భావిస్తారు. పరమేశ్వరుడి అనుగ్రహంతో మీ దుఃఖాలు, రోగాలు, దోషాలు అన్నీ తొలగిపోయి అంతా శభమే జరుగుతుందని అర్థం.

4. మహాశివరాత్రికి ముందు కలలో శివలింగం దర్శనమిస్తే.. వారి ఉద్యోగంలో పురోగతికి చిహ్నంగా భావించొచ్చు. అదే సమయంలో ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి.

5. కలలో శివుడు-పార్వతి కలిసి కూర్చున్నట్లు కనిపిస్తే.. అది వైవాహిక జీవితంలో సంతోషంగా మారుతుంది. దాంపత్య సమస్యలన్నీ తీరిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది.

6. మహాశివరాత్రికి ముందు కలలో నాగదేవత కనిపించడం సంపద పెరుగుదలకు సంకేతంగా పరిగణించబడుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఊహాగానమే. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్మాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు