కన్నీళ్లు.. ఆర్తనాదాలు.. తీరని శోకాలు.. 2025లో దేశాన్ని కుదిపేసిన ఘోర ప్రమాదాలివే..
కన్నీళ్లు.. ఆర్తనాదాలు.. అంతులేని శోకాలు.. 2025లో భారత్ వరుస విషాదాలతో సతమతమైంది. పవిత్రమైన పుణ్యక్షేత్రాల నుండి ఆనందాన్ని నింపాల్సిన క్రీడా మైదానాల వరకు ఎక్కడ చూసినా విషాద చాయలే కనిపించాయి. ముఖ్యంగా తొక్కిసలాటలు, విమాన ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు వందలాది కుటుంబాల్లో చీకటిని నింపాయి. కేవలం ప్రకృతి ప్రకోపమే కాదు, మానవ తప్పిదాలు, భద్రతా లోపాలు వందలాది మందిని బలితీసుకున్నాయి. 2025లో దేశంలో చోటుచేసుకున్న గుండెతరుక్కుపోయే విషాద ఘటనలపై ఒక లుక్కేద్దాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
