Manipur Violence: మణిపుర్లో ఆగని ఉద్రిక్తతలు.. స్కూల్లు తెరిచిన మరుసటి రోజే కాల్పులు
మణిపూపుర్లో చెలరేగిన ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఓ పాఠశాల బయట దుండగుడు ఓ మహిళను కాల్చి చంపడం కలకలం రేపింది. శిశు నిష్తా నికేతన్ స్కూల్ బయట ఈ దుర్ఘటన జరిగింది. పాఠశాలలు తెరిచిన మరుసటి రోజే ఈ హత్య జరగడం ఆందోళన కలిగిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
